గ్రీన్‌ఫీల్డ్‌ కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రధాని మోదీకి లేఖ రాసిన సీఎం జగన్

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపడుతున్న అందరికీ ఇళ్లు కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న గ్రీన్‌ఫీల్డ్‌ కాలనీల్లో మౌలిక...

సీఎం వైఎస్ జగన్‌ కు ఆనందయ్య లేఖ, మందు తయారీ, పంపిణీకి సహకరించాలని విజ్ఞప్తి

0
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన బోగీని ఆనందయ్య మందును పంపిణీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఇటీవలే అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా సోమవారం నుంచి సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు ఆనందయ్య...

మరికాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ, లాక్‌డౌన్‌ పొడిగింపుపై నిర్ణయం?

0
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో నేటి (జూన్ 8, మంగళవారం) మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో వైద్యం, కరోనా స్థితిగతులు, ఇరిగేషన్, రైతుబంధు,...

18 ఏళ్లు పైబడినవారికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్, ప్రధాని మోదీకి గవర్నర్ తమిళిసై కృతజ్ఞతలు

0
దేశంలో 18 సంవత్సరాలు పైబడినవారందరికీ ఉచిత కరోనా వ్యాక్సిన్ కేంద్ర ప్రభుత్వం ద్వారానే ఇవ్వాలని నిర్ణయించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశ...

దేశంలో 18 ఏళ్ళు పైబడినవారందరికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్: ప్రధాని మోదీ

0
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశంలో కరోనా వ్యాక్సినేషన్ సహా పలు అంశాలపై కీలక ప్రకటన చేశారు. దేశంలో కేంద్రీకృత వ్యాక్సిన్ డ్రైవ్...

ఏపీలో కర్ఫ్యూ జూన్ 20 వరకు పొడిగింపు, సడలింపు సమయం మధ్యాహ్నం 2 వరకు...

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మే 5 నుంచి కర్ఫ్యూ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కర్ఫ్యూ విధింపు గడువు జూన్ 10తో ముగియనున్న నేపథ్యంలో కర్ఫ్యూను మరోసారి పొడిగిస్తూ...

సీఎం జగన్ కీలక నిర్ణయం, చిన్నపిల్లల కోసం 3 చోట్ల అత్యుత్తమ కేర్‌ సెంటర్లు

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు కరోనా నియంత్రణ, నివారణ, వాక్సినేషన్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా మూడో వేవ్‌పై కీలకంగా చర్చించారు. మూడో వేవ్‌పై అనాలసిస్,...

జూలై 8న వైఎస్ షర్మిల పార్టీ ఏర్పాటు, అన్నిరకాల ఏర్పాట్లు ప్రారంభం

0
దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. వైఎస్ షర్మిల పార్టీ పేరును వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్ టీపీ)...

ఏపీలో కొత్తగా 4872 కరోనా పాజిటివ్ కేసులు, 86 మరణాలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 64,800 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 4,872 మందికి...

పుట్టినరోజున కలవడంపై అభిమానులకు నందమూరి బాలకృష్ణ విజ్ఞప్తి

0
ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో జూన్ 10న తన పుట్టినరోజు సందర్భంగా కలిసేందుకు రావొద్దని ప్రముఖ అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ తన అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన...

తెలంగాణలో కొత్తగా 1933 కరోనా కేసులు, 3527 రికవరీలు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 1933 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో జూన్ 7, సోమవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా...

ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

0
ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం (జూన్ 7) సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆహారం కోసం అలమటించిన తెలంగాణ నేడు దేశానికే అన్నపూర్ణగా మారడం...

కృష్ణపట్నం ఆనందయ్య కె మందుకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్

0
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన బోగీని ఆనందయ్య తయారుచేస్తున్న మందుల్లో ఒకటైన 'కె' మందుకు ఏపీ హైకోర్టు సోమవారం నాడు అనుమతిచ్చింది. ఆనందయ్య కె మందును నిపుణుల పరిశీలించి, నివేదిక ఇవ్వడంతో కరోనా...

మహారాష్ట్రలో ఒకేరోజులో 10219 కరోనా కేసులు, 154 మరణాలు నమోదు

0
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో సోమవారం కొత్తగా 10,219 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 58,42,000 కి చేరింది. కరోనాకు చికిత్స పొందుతూ మరో...

జూన్ 13న ఈటల రాజేందర్ బీజేపీలో చేరే అవకాశం?

0
మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తునట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అంతకుముందే ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో...

దేశంలో 14 లక్షలకుపైగా యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 93.94 శాతం

0
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. కొత్తగా 1,00,636 కరోనా కేసులు నమోదవడంతో జూన్ 7, సోమవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,89,09,975 చేరుకుంది....

జూన్ 9న రాష్ట్రంలో 19 డయాగ్నోస్టిక్‌ సెంటర్లు ప్రారంభం: సీఎం కేసీఆర్

0
తెలంగాణ రాష్ట్రంలో ఎంపిక చేసిన 19 జిల్లా కేంద్రాలలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో 19 వైద్య పరీక్ష కేంద్రాలను (డయాగ్నోస్టిక్‌ సెంటర్లను) ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ముందుగా...

పలు జిల్లాల్లో కరోనా పరిస్థితులపై కలెక్టర్లలతో సీఎస్ టెలీకాన్ఫరెన్స్

0
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ మరియు సూర్యాపేట జిల్లాల్లో కరోనా పరిస్థితులు,...

తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ : 66,95,297 వ్యాక్సిన్ డోసుల పంపిణీ

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా జూన్ 6, ఆదివారం రాత్రి 10 గంటల వరకు లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 66,95,297 చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...

సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ

0
ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు (జూన్ 7, సోమవారం) సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ విషయాన్ని ప్రధానిమంత్రి కార్యాలయం ట్వీట్ చేసి వెల్లడించింది. “ఈ రోజు సాయంత్రం 5...