మహారాష్ట్రలో కొత్తగా 37236 కరోనా కేసులు, 549 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కొనసాగుతుంది. రోజువారీగా నమోదయ్యే కరోనా కేసులు కొద్దిగా తగ్గుముఖం పట్టినప్పటికీ, మరణాలు పెద్ద సంఖ్యలో చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మే 10, సోమవారం కూడా...
విమర్శలను ధైర్యంగా ఎదుర్కోండి : డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో వీక్షకులు పలు అంశాలకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అందులో భాగంగా ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ సమాజంలో నిలదొక్కుకోవాలంటే...
ఏపీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణికి కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా, కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే , ఏపీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణికి కరోనా...
జూనియర్ ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్, ఐసోలేషన్ లో ఉన్నానని వెల్లడి
దేశవ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు ఇప్పటికే కరోనా వైరస్ బారినపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని...
దేశంలో కొత్తగా 366161 కరోనా కేసులు, 353818 రికవరీలు నమోదు
భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో 3,66,161 పాజిటివ్ కేసులు నమోదవగా, 3754 మంది మరణించారు. దీంతో మే 10, సోమవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల...
మరో 80 వేల ప్రైవేటు టీచర్లకు కూడా నెలకు 2 వేలు, 25 కిలోల...
రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డుదారులందరికీ, ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున రేషన్ బియ్యాన్ని రెండు నెలల పాటు ఉచితంగా అందచేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. అలాగే రాష్ట్రంలోని దాదాపు లక్షా ఇరవై...
తెలంగాణలో కరోనా : కొత్తగా 4826 మందికి పాజిటివ్, 32 మరణాలు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 4826 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మే 10, సోమవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా...
అస్సాం రాష్ట్ర 15వ ముఖ్యమంత్రిగా బీజేపీ నేత హిమంత బిశ్వశర్మ ప్రమాణస్వీకారం
అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత హిమంత బిశ్వశర్మ ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం ఉదయం అస్సాం గవర్నర్ జగదీశ్ ముఖీ హిమంత బిశ్వశర్మ చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ...
ఏపీలో అత్యవసర ప్రయాణికులకు ఈ-పాస్ సౌకర్యం : డీజీపీ గౌతమ్ సవాంగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఈ...
కరోనాతో ప్రముఖ జర్నలిస్ట్, నటుడు టీఎన్ఆర్ కన్నుమూత
ప్రముఖ జర్నలిస్ట్, యూట్యూబ్ యాంకర్, నటుడు తుమ్మల నరసింహారెడ్డి (టీఎన్ఆర్) కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం కరోనా వైరస్ బారినపడిన ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం...
సీఎం కేసీఆర్ కు ప్రధాని మోదీ అభినందనలు, సూచనలు ఆచరణలో పెడుతామని వెల్లడి
రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై ఆదివారం నాడు ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ తో సీఎం కేసీఆర్...
పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగసామికి కరోనా పాజిటివ్
పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగసామికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలు ఉండడంతో పుదుచ్చేరిలోని ఇందిరాగాంధీ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో ఆయన కరోనా పరీక్షలు చేయించుకోగా ఫలితం పాజిటివ్ గా...
సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం, తక్షణమే వైద్యసిబ్బంది నియామకానికి ఆదేశాలు
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేస్తున్నరాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి పని వత్తిడి తగ్గించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50...
కరోనా వ్యాప్తి : అత్యధికంగా పాజిటివ్ కేసులు, మరణాలు నమోదైన 10 రాష్ట్రాలివే…
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతుంది. మే 9, ఆదివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,22,96,414 కు, కరోనా మరణాల సంఖ్య 2,42,362 కు...
కరోనాతో 24 గంటల్లో 572 మంది మృతి, మరో 48401 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా ప్రజలు పెద్ద సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. ఆదివారం కూడా కొత్తగా 48,401 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 51,01,737 కి చేరింది....
ఏపీలో 1,05,494 కరోనా పరీక్షలు నిర్వహించగా 22164 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. మే 9, ఆదివారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12,87,603 కు చేరుకుంది. గత 24...
కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో 72 శాతం 10 రాష్ట్రాల్లోనే నమోదు, రికవరీ రేటు...
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. వరుసగా నాలుగో రోజూ కూడా 4 లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 4,03,738 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల...
తెలంగాణలో కొత్తగా 4976 కరోనా పాజిటివ్ కేసులు, 35 మరణాలు నమోదు
తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 4976 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మే 9, ఆదివారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య...
దేశంలో ఇప్పటికే దాదాపు 17 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఇప్పటివరకు దాదాపు 17 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను లబ్ధిదారులకు అందించారు. దేశవ్యాప్తంగా హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్, 45 ఏళ్లు పైబడినవారితో పాటుగా,...
చికెన్ కీమా బాల్స్ తయారుచేసుకోవడం ఎలా? – యాంకర్ శ్యామల
యాంకర్ శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్, హెల్త్ టిప్స్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా పలు అంశాలపై తన అభిప్రాయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. అందులో...






















































