ఏపీలో కొత్తగా 20345 కరోనా కేసులు, 10 జిల్లాల్లో 1000 కి పైగా కేసులు...

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. కొత్తగా 20345 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మే 11, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 13,22,934 కు...

కరోనాపై పోరులో భారత్ కు చేయూతగా రూ.110 కోట్ల విరాళం ప్రకటించిన ట్విట్టర్

0
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కరోనాపై పోరాటంలో భాగంగా పలు సంస్థలు భారత్ కు చేయూత నిచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్‌ సంస్థలు విరాళాలు...

ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు ఎక్కడా ఆక్సిజన్ కొరత రాకుండా చూడాలి : బండి సంజయ్

0
తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధింపుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. "కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు మేము పూర్తి మద్దతిస్తామని ముందే చెప్పాము. లాక్‌డౌన్‌...

ఏపీ సీఎం సహాయనిధికి ఏపీఎండీసీ రూ.100 కోట్ల భారీ విరాళం

0
రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తమ వంతు సాయంగా పలుసంస్థలు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...

తిరుపతి రుయా ఆసుపత్రి ఘటన తీవ్రంగా కలచివేసింది : ఏపీ సీఎం వైఎస్ జగన్

0
తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో సోమవారం రాత్రి ఆక్సిజన్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో 11 మంది కరోనా బాధితులు మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరణించిన వ్యక్తుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున...

ఏపీలో బ్యాంకుల పనివేళల్లో మార్పులు, అత్యవసరమైతేనే రావాలని సూచన

0
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలవుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, కర్ఫ్యూ...

రాష్ట్రాల వద్ద అందుబాటులో 90 లక్షలకుపైగా కరోనా వ్యాక్సిన్ డోసులు : కేంద్ర ఆరోగ్యశాఖ

0
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటివరకు 18 కోట్లకుపైగా (18,00,03,160) కరోనా వ్యాక్సిన్ డోసులను ఉచితంగా అందించినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. ఇందులో వ్యాక్సిన్...

దేశంలో కరోనా రికవరీ రేటు 82.75 శాతం, మరణాల రేటు 1.09 శాతం

0
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 3,29,942 కరోనా పాజిటివ్ కేసులు, 3876 మరణాలు నమోదవడంతో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 2,29,92,517 కు చేరుకోగా, మరణాల సంఖ్య 2,49,992 కి పెరిగింది....

తెలంగాణలో కొత్తగా 4801 కరోనా పాజిటివ్ కేసులు, 7430 రికవరీలు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 4801 కేసులు నమోదవడంతో మే 11, మంగళవారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5,06,988 కి చేరినట్టు...

తెలంగాణలో లాక్‌డౌన్‌ విధింపు, రేపటి నుంచి 10 రోజులు అమలు

0
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈ రోజు కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మే 12, బుధవారం ఉదయం...

సీఎం కేసీఆర్ అధ్యక్షతన మరికాసేపట్లో కేబినెట్ భేటీ, రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పై కీలక నిర్ణయం?

0
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రగతి భవన్ లో మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, కేసుల...

రుయాలో ఆక్సిజన్ అందక కరోనా పేషంట్స్ ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం : పవన్...

0
తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. "తిరుపతి...

తిరుపతి రుయా ఆసుపత్రిలో తీవ్ర విషాదం, ఆక్సిజన్‌ సరఫరా సమస్యతో 11 మంది మృతి

0
తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో సోమవారం రాత్రి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆక్సిజన్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో 11 మంది మరణించారు. రాత్రి 8 గంటల సమయంలో ఆక్సిజన్ సరఫరాలో ప్రెజర్‌ తగ్గి 5...

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ

0
దేశంలో హెల్త్ కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్స్, 45 ఏళ్లు పైబడినవారితో పాటుగా, మే 1 నుంచి 18-44 ఏళ్ల వారికి కూడా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...

గ్రామపంచాయతీల్లో పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలి: మంత్రి ఎర్రబెల్లి

0
రాష్ట్రంలోని గ్రామపంచాయతీలలో పెండింగ్ లో ఉన్న వివిధ పనులను పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 217 కోట్ల 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులను అన్ని గ్రామ పంచాయతీలకు విడుదల చేసిందని, ఈ నిధులతో...

కరోనాపై పోరుకు రూ.30 కోట్ల భారీ విరాళం ప్రకటించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

0
దేశంలో కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలో కరోనా సెకండ్ వేవ్ తో బాధపడుతున్నవారికి అండగా ఉండేందుకు సన్ టీవీ (సన్‌రైజర్స్ హైదరాబాద్) రూ.30 కోట్లు విరాళాన్ని...

కాదనటం నిజంగా ఒక కళ!

0
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...

రేపు తెలంగాణ కేబినెట్ భేటీ, రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధింపుపై చర్చించి నిర్ణయం

0
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. రోజు రోజుకూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధింపుపై...

ఏపీలో కరోనా: కొత్తగా 14986 కరోనా కేసులు, 16167 రికవరీలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 60,124 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 14,986 మందికి...

కోవిడ్ కేర్ సెంటర్ కు బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ రూ.2 కోట్ల...

0
దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో బాధితులకు అండగా ఉండేందుకు పలువురు ప్రముఖులు ముందుకొస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు. ఢిల్లీలోని రాకాబ్ గంజ్ గురుద్వారాలోని...