తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 6551 కరోనా కేసులు, 43 మరణాలు నమోదు
తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 6551 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఆదివారం రాత్రి 8 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 4,01,783 కి...
అలా బీచ్ లో సరదాగా – యాంకర్ శ్యామల
యాంకర్ శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా హెల్త్ టిప్స్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, కుకింగ్ ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా పలు అంశాలపై తన అభిప్రాయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. ఇక...
మహారాష్ట్రలో కరోనా: ఒకేరోజులో 66191 కరోనా పాజిటివ్ కేసులు, 832 మరణాలు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఇటీవల ప్రతి రోజూ 60 వేలకుపైగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 25, ఆదివారం కూడా 66191 కరోనా కేసులు, 832...
ఏపీలో కొత్తగా 12634 కరోనా కేసులు, 7 జిల్లాల్లో 1000 కి పైగా కేసులు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. కొత్తగా రికార్డ్ స్థాయిలో 12634 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఏప్రిల్ 25, ఆదివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...
కొత్తగా నమోదైన కేసుల్లో 74.53 శాతం 10 రాష్ట్రాల్లోనే, రికవరీ రేటు 83.05 శాతం
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. వరుసగా నాలుగో రోజు కూడా 3 లక్షలకుపైగానే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3,49,691 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల...
కొవాగ్జిన్ ధరపై నిర్ణయం, రాష్ట్రప్రభుత్వాలకు రూ.600, ప్రైవేట్ ఆసుపత్రులకు రూ.1200
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసే దిశగా కేంద్రప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయాలు తీసుకుంది. మూడో దశ వ్యాక్సినేషన్ లో భాగంగా మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు...
దేశంలో విజయవంతంగా కరోనా వ్యాక్సినేషన్: 14 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ
కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భారత్ మరో మైలురాయిని దాటింది. దేశంలో ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 14 కోట్లు దాటింది. 14 కోట్ల వ్యాక్సిన్ డోసులను కేవలం 99...
కరోనా వ్యాప్తి : అత్యధికంగా పాజిటివ్ కేసులు, మరణాలు నమోదైన 10 రాష్ట్రాలివే…
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతుంది. ఏప్రిల్ 25, ఆదివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,69,60,172 కు, కరోనా మరణాల సంఖ్య 1,92,311 కు...
తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు కొత్త మండలాలు ఏర్పాటు
రాష్ట్రంలో మరో రెండు కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం నాడు తుది నోటిఫికేషన్ జారీచేసింది. మహబూబ్నగర్ జిల్లాలో మహమ్మదాబాద్, వికారాబాద్ జిల్లాలో చౌడాపూర్ లను కొత్త మండలాలుగా ఏర్పాటు...
నీతిమంతులుగా ఎలా మార్చబడతాము? – డాక్టర్ జాన్ వెస్లీ
జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానెల్ లో జీవితంలో మార్పుకు దోహదపడేలా ప్రేరణతో కూడిన సందేశాలు, ఉత్తేజకరమైన పాటలను తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో డాక్టర్ జాన్ వెస్లీ, సిస్టర్ బ్లెస్సీ...
తెలంగాణలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు: కొత్తగా 8126 మందికి పాజిటివ్, 38 మరణాలు
తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 8126 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఏప్రిల్ 24, శనివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా...
ఆక్సిజన్ సౌకర్యంతో అదనంగా 12 వేల పడకల ఏర్పాటుకు రూ.20 కోట్లు మంజూరు: సీఎస్
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ రాష్ట్రంలో కోవిడ్-19 ను నియంత్రించడానికి తీసుకోవలసిన చర్యలపై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డిఎం అండ్ హెచ్.ఓ.లు,...
గొబ్బీలా గొర్రెల మంద… – తెలంగాణ ఫోక్ సాంగ్
అమూల్య స్టూడియో యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ ఈవెంట్స్, ఆడియో సాంగ్స్, వీడియో సాంగ్స్, జానపద పాటలు మరియు భజన సంబంధిత వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో “గొబ్బీలా గొర్రెల మంద”...
సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం, తెలంగాణలో అందరికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్
కరోనా వ్యాక్సిన్ పంపిణీ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు....
ఏపీలో 50972 కరోనా పరీక్షలు నిర్వహించగా, 11698 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా మళ్ళీ పెద్దసంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు 50972 కరోనా పరీక్షలు నిర్వహించగా...
మహారాష్ట్రలో 24 గంటల్లో 67160 కరోనా పాజిటివ్ కేసులు, 676 మరణాలు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. గతకొన్ని రోజులుగా రోజువారీగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 24, శనివారం కూడా 67160 కరోనా కేసులు,...
కొత్త లాక్డౌన్ మార్గదర్శకాలను ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం
రాష్ట్రంలో రోజువారీగా పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కొత్త లాక్డౌన్ మార్గదర్శకాలను ప్రకటించింది. ఈ ఆంక్షలు ఏప్రిల్ 26 ఉదయం 4 గంటల నుండి అమలులోకి...
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పలువురు ప్రజాప్రతినిధులు వైరస్ బారినపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది....
ప్రతినెలా పల్లెల అభివృద్దికి రూ.339 కోట్లు, పట్టణాల అభివృద్ధికి రూ.148 కోట్లు: సీఎం కేసీఆర్
జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ పాలనలో ప్రజల భాగస్వామ్యం పెరిగినపుడే, ప్రజల సహకారంతోనే పాలనావ్యవస్థ ప్రగతిపథంలో ముందడుగు వేస్తుందని సీఎం...
దేశంలో 25 లక్షలకు పైగా యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 83.49 శాతం
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. వరుసగా మూడో రోజు కూడా 3 లక్షలకుపైగానే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో 3,46,786 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన...






















































