భారత్ నుంచి వచ్చే విమానాలపై ఆస్ట్రేలియా నిషేధం, మే 15 వరకు అమలు

0
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో రోజువారీగా భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యూకే, యుఎఇ, కెనడా, న్యూజిలాండ్, హాంకాంగ్ వంటి పలు దేశాలు...

మే 3 నుంచి వీసా సేవలను రద్దు చేసిన యుఎస్ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్

0
ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో యుఎస్ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని సాధారణ వీసా సేవలు మే 3 వ తేదీ నుండి తదుపరి నోటీసు వచ్చేంత రద్దు...

ఏపీలో 10వ తరగతి విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటన, షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు

0
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 20 నుండి 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా 10వ తరగతి విద్యార్థుల...

కరోనాపై పోరు: ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మధ్య కీలక ఫోన్‌...

0
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతుంది. కరోనాపై భారత్ చేస్తున్న పోరాటానికి మద్దతుగా పలు దేశాలు సాయం అందించేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు...

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత ఎమ్మెస్సార్ క‌న్నుమూత‌

0
కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి మేనేని స‌త్యనారాయ‌ణ రావు (ఎమ్మెస్సార్‌) క‌న్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. ఇటీవల కరోనా బారినపడిన ఆయన హైద‌రాబాద్‌ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స...

తెలంగాణలో భారీగా కరోనా కేసులు: కొత్తగా 10122 మందికి పాజిటివ్, 52 మరణాలు

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. కరోనా వెలుగులోకి వచ్చాక ఒక రోజు వ్యవధిలో రాష్ట్రంలో తొలిసారిగా 10 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 10122 కేసులు నమోదవడంతో ఏప్రిల్ 26,...

కరోనాపై పోరు: పీఎం కేర్స్‌ కు పాట్ కమ్మిన్స్ 50 వేల డాలర్లు విరాళం

0
కరోనా మహమ్మారిపై భారత్ చేస్తున్న పోరాటానికి పలు దేశాలు, సంస్థలు మద్దతు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా పేస్ బౌలర్ పాట్ కమ్మిన్స్ కూడా గొప్ప మనసు చాటుకున్నారు. భారత్ లోని ఆసుపత్రులకు...

సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం, ఏపీలో ప్రజలకు ఉచితంగా బియ్యం

0
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏర్పడ్డ పరిస్థితుల దృష్ట్యా పేదలకు సాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రజలకు 10 కేజీల...

ఏపీలో కరోనా: కొత్తగా 9881 పాజిటివ్ కేసులు, 51 మరణాలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 74,041 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 9881 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. నెల్లూరు, తూర్పుగోదావరి,...

కర్ణాటక రాష్ట్రంలో రెండు వారాల పాటుగా లాక్‌డౌన్‌ విధింపు

0
రాష్ట్రంలో రోజురోజుకి కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 27, మంగళవారం రాత్రి నుంచి 14 రోజుల పాటుగా రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ (కఠిన ఆంక్షలు) అమలు...

మేడారం మహా జాతర: ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు నాలుగు రోజులు నిర్వహణ

0
తెలంగాణలో శ్రీ సమ్మక్క–సారలమ్మల మహా జాతర తేదీలు ఖరారయ్యాయి. 2022లో జరగనున్న మేడారం మహా జాతరను ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు నిర్వహించనున్నట్టు మేడారం పూజారులు ఆదివారం నాడు ప్రకటించారు. మాఘమాసంలో...

వైభవంగా 93వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం, విజేతల జాబితా ఇదే…

0
ప్రపంచ సినీ అభిమానులు ఏంతో ఆసక్తిగా ఎదురుచూసిన 93వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం ఏప్రిల్ 25, ఆదివారం నాడు అంగరంగ వైభవంగా జరిగింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ వేడుకలను తొలిసారిగా రెండు...

మహారాష్ట్రలో కొత్తగా 48700 కరోనా కేసులు, 524 మరణాలు నమోదు

0
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా ప్రజలు పెద్ద సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. సోమవారం కూడా కొత్తగా 48,700 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 43,43,727 కి చేరింది....

టీఆర్ఎస్ పార్టీ 20వ వార్షికోత్సవ సంబరాలపై మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన

0
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 20వ వార్షికోత్సవం (ఏప్రిల్ 27) సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో సంబరాల విషయంలో పార్టీ శ్రేణులకు...

ఏపీ గవర్నర్ కు లేఖ రాసిన నారా లోకేష్, రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలపై...

0
రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలు రద్దుకు జోక్యం చేసుకోవాలని కోరుతూ ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ లేశారు. ఈ మేరకు ఆయన...

వయసుతో పని లేదు, కలలను నిజం చేసుకోవచ్చు : డా.బీవీ పట్టాభిరామ్

0
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో వీక్షకులు పలు అంశాలకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అందులో భాగంగా ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ వయసు కేవలం...

ఢిల్లీలో ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్, 1.34 కోట్ల వ్యాక్సిన్ల కొనుగోలుకు ఆమోదం

0
దేశంలో మే 1 వతేది నుంచి 18 ఏళ్లు పైబడిన వారికీ కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం కీలక...

దేశంలో ఒకేరోజులో 3,52,991 కరోనా కేసులు, రోజువారీగా నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం

0
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 3,52,991 కరోనా పాజిటివ్ కేసులు, 2812 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,73,13,163 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,95,123 కి పెరిగింది. కరోనా...

రాష్ట్రంలో 755 వైద్య సిబ్బంది పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్ ఆదేశాలు

0
కరోనా అనూహ్యంగా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు వైద్యాన్ని మరింత అందుబాటులోకి తేవడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు యుద్ధ ప్రాతిపదికన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందేలా...

తెలంగాణలో ఏప్రిల్ 27 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు, 1-9వ తరగతుల...

0
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 27 నుంచి మే నెల 31వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి...