దేశంలో గత 24 గంటల్లో 2,61,500 కరోనా పాజిటివ్ కేసులు, 1501 మరణాలు నమోదు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 2,61,500 కరోనా పాజిటివ్ కేసులు, 1501 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,47,88,109 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,77,150 కి పెరిగింది. రోజువారీగా...
దేశంలో విజయవంతంగా కరోనా వ్యాక్సినేషన్: 12 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ
కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భారత్ మరో మైలురాయిని దాటింది. దేశంలో ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 12 కోట్లు దాటింది. 12 కోట్ల వ్యాక్సిన్ డోసులను కేవలం 92...
వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే, నటుడు అలీ రెజా డైట్ సీక్రెట్స్
ప్రముఖ నటుడు, మోడల్ అలీ రెజా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా లైఫ్ స్టైల్, ఎంటర్టైన్మెంట్, ఫిట్ నెస్, న్యూట్రిషన్, ప్రొడక్ట్ రివ్యూస్ సహా పలు అంశాలపై క్రియేటివ్ గా వీడియోలను అందిస్తున్నారు....
చిత్రలహరి సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా 75 వ పాఠంలో కిషోర్ తిరుమల...
తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు, కొత్తగా 5093 మందికి పాజిటివ్
తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 5093 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో శనివారం రాత్రి 8 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 3,51,424 కి...
తెలంగాణలో నేడు కరోనా వ్యాక్సినేషన్ బంద్, రేపటి నుంచి షెడ్యూల్ ప్రకారం కొనసాగింపు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 18, ఆదివారం నాడు అన్ని ప్రభుత్వ కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాలలో (జిసివిసి) కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా.శ్రీనివాస్ తెలిపారు. అయితే షెడ్యూల్...
కరోనా నేపథ్యంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం, మాస్క్ లేకుంటే రూ.500 వరకు ఫైన్
దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాల్లో, ప్రజా రవాణా సమయంలో మాస్క్ ధరించడంపై పలు రాష్ట్ర ప్రభుత్వాలు కీలక ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. మాస్క్ ధరించని వారికీ జరిమానా...
కుటుంబ ప్రార్థన ఎలా చేయాలి!
Zion Ministries యూట్యూబ్ ఛానెల్లో జీవితాన్ని మార్చేందుకు దోహదపడే ఉత్తేజకరమైన పాటలు, సందేశాలను అందిస్తున్నారు. అలాగే లైవ్ ఆరాధన సేవలను కూడా ఈ ఛానెల్ ద్వారా వీక్షించొచ్చు. ఇక ఈ వీడియోలో “కుటుంబ...
కరోనా కట్టడిలో భాగంగా హైదరాబాద్ నగరంలో ముమ్మరంగా డిస్-ఇన్ఫెక్షన్ స్ప్రేయింగ్
హైదరాబాద్ నగరంలో పేరుకుపోయిన చెత్తను రానున్న నాలుగు రోజుల్లోగా పూర్తిస్థాయిలో తొలగించాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు ఆదేశించారు. ప్రతి సర్కిల్ లోని మెడికల్ ఆఫీసర్, డిప్యూటి కమిషనర్, సంబంధిత పారిశుధ్య...
ఏపీలో 7224 కరోనా పాజిటివ్ కేసులు, 2332 రికవరీలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 35,907 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 7224 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. ఏప్రిల్ 17,...
మహారాష్ట్రలో కరోనా తీవ్రత: 24 గంటల్లో 67123 కేసులు, 419 మరణాలు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా ప్రజలు పెద్ద సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. శనివారం కూడా కొత్తగా 67,123 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 37,70,707 కి చేరింది....
నటుడు సోనూసూద్ కు కరోనా పాజిటివ్
ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. “అందరికీ హాయ్, ఈ రోజు ఉదయం నాకు...
కరోనా సంక్షోభం కారణంగా కుంభమేళాను ప్రతీకాత్మకంగానే జరపండి : ప్రధాని మోదీ
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో కుంభమేళా నిర్వహణపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివిధ ప్రాంతాల నుండి ప్రతిరోజు లక్షల మంది భక్తులు వచ్చి కుంభమేళాలో...
బీజేపీ విజ్ఞప్తి మేరకు లింగోజిగూడలో పోటీకి దూరంగా ఉండాలని టీఆర్ఎస్ నిర్ణయం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని లింగోజిగూడ డివిజన్ ఉపఎన్నికకు ఏప్రిల్ 30న పోలింగ్ నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో...
ముగిసిన తిరుపతి ఉపఎన్నిక పోలింగ్, 5 గంటల వరకు 55 శాతం పోలింగ్ నమోదు
తిరుపతి లోక్సభ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 7 గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య కరోనా...
కొత్తగా నమోదైన కేసుల్లో 79.32 శాతం 10 రాష్ట్రాల్లోనే, రికవరీ రేటు 89.86 శాతం
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. వరుసగా మూడో రోజు కూడా కేసుల సంఖ్య 2 లక్షలు దాటింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,34,692 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల...
నాగార్జునసాగర్ ఉపఎన్నికకు ముగిసిన పోలింగ్ పక్రియ, భారీగా పోలింగ్
నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ పక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 7 గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల...
కరోనా విజృంభణ, ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ కీలక సమీక్ష సమావేశం
దేశంలో కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,34,692 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,45,26,609 కు చేరుకుంది. ఈ నేపథ్యంలో...
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి కరోనా పాజిటివ్
కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారినపడుతున్నారు. ఈ క్రమంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తనకు...
నాగార్జునసాగర్ ఉపఎన్నిక లైవ్ అప్డేట్స్ : మధ్యాహ్నం 3 గంటల వరకు 69 శాతం...
నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ పక్రియ కొనసాగుతుంది. నియోజకవర్గ పరిధిలో మొత్తం 346 కేంద్రాల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటల వరకు 69.0...




















































