దేశంలో మళ్ళీ 2 లక్షలకుపైగా యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 96.82 శాతం

0
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 24,882 కరోనా పాజిటివ్ కేసులు, 140 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,13,33,728 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,58,446 కి పెరిగింది. ముఖ్యంగా...

పక్క రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తం, పరీక్షల సంఖ్య పెంచాలి

0
మహారాష్ట, కర్ణాటక రాష్ట్రాలలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని జిల్లాల జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారులతో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం నాడు టెలీ కాన్ఫరెన్స్...

రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్, మేరా రేషన్ మొబైల్ యాప్ ఆవిష్కరణ

0
రేషన్ కార్డుదారులకు కేంద్రప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అందించింది. దేశంలో జీవనోపాధి కోసం కొత్త ప్రాంతాలకు వెళ్తున్న వారికి ప్రయోజనం కలిగించే విధంగా రూపొందించిన 'మేరా రేషన్' మొబైల్ యాప్ ను శుక్రవారం...

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక: బరిలో నిలవనున్న బీజేపీ అభ్యర్థి

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి లోక్‌సభకు త్వరలో ఉపఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉపఎన్నికలో బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఏ పార్టీ అభ్యర్థి బరిలో...

తిరుపతిలో చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణం కోసం టీటీడీకి రూ.300 కోట్ల విరాళం

0
తిరుపతిలో అన్ని వసతులతో చిన్నపిల్లల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కి ఓ భక్తుడు భారీ విరాళం ఇచ్చారు. ముంబయికి చెందిన ఉద్వేగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌...

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 216 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 216 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మార్చి 12, శుక్రవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,00,933 కి...

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ సిబ్బంది కరోనా పరీక్షలు చేయించుకోవాలి: స్పీకర్

0
మార్చి 15వ తేదీ నుంచి శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్న నేపధ్యంలో సభల నిర్వాహణ, శాంతిభద్రతలు, కరోనా నివారణ వంటి అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసుశాఖ ఉన్నతాధికారులతో శుక్రవారం...

యాదాద్రి పుణ్యక్షేత్రంలో పనులను గడువులోపల పూర్తి చేయాలి: సీఎం కేసీఆర్

0
యాదాద్రి లక్ష్మీనారసింహుని దివ్యక్షేత్రాన్ని త్వరలో పున:ప్రారంభించనున్నందున నిర్ణయించిన గడువులోపల తుది మెరుగులు దిద్దే పనులను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి ప్రగతిభవన్ లో శుక్రవారం నాడు...

ఏపీలో కరోనా: కొత్తగా 210 పాజిటివ్ కేసులు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 210 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మార్చి 12, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,91,388...

స్వాతంత్య్ర పోరాటాన్ని గాంధీకి ముందు, గాంధీ తర్వాత అనే విశ్లేషణ చేయాలి: సీఎం కేసీఆర్

0
మనదేశ స్వాతంత్య్ర పోరాటాన్ని గాంధీకి ముందు, గాంధీ తర్వాత అనే విశ్లేషణ చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకునే తెలంగాణ రాష్ట్ర సాధనకు కృషి...

బ్యాంకులకు రేపటి నుండి వరుసగా నాలుగు రోజులు పాటు సెలవులు

0
దేశంలో మార్చి 13 నుంచి మార్చి 16 దాకా నాలుగు రోజుల పాటుగా బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ నాలుగు రోజుల్లో మార్చి 13 రెండో శనివారం, మార్చి 14 ఆదివారం నాడు...

ఫ్రైడ్ సిన్నామన్ ఆపిల్ రింగ్స్ తయారుచేసుకోవడం ఎలా?

0
వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ, స్నాక్స్, డ్రింక్స్...

కరోనా తీవ్రత : 24 గంటల్లో 15817 పాజిటివ్ కేసులు, 56 మరణాలు

0
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ఇటీవల రోజువారీగా 10 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం నాడు కూడా కొత్తగా 15817 కరోనా కేసులు, 56 మరణాలు నమోదయ్యాయి. దీంతో...

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ముగిసిన ప్రచార గడువు

0
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం-నల్లగొండ-వరంగల్‌ మరియు హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ముగిసింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అధికార టీఆర్ఎస్ తో పాటుగా బీజేపీ,...

కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 86 శాతం 6 రాష్ట్రాలలోనే…

0
దేశంలో కరోనా వైరస్ ప్రభావం మళ్ళీ పెరుగుతుంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో రోజువారీ కొత్త కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో...

తన ఇంట్లో తన ఫేవరెట్ ప్లేస్ విశేషాలు చెప్పిన యాంకర్ అనసూయ

0
నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా క్రియేటివ్, కుకింగ్ వీడియోలను అందించడంతో పాటుగా పలు విషయాలపై తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వీడియోలో తన ఇంట్లో...

తెలంగాణలో 6 జిల్లాల్లో రెండు రోజు‌ల‌ పాటుగా మద్యం దుకాణాల మూసివేత

0
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం-నల్లగొండ-వరంగల్‌ స్థానం మరియు హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 14 న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్ని‌కలు జరిగే ఈ ఆరు జిల్లాల్లో...

డ్రైవర్ మద్యం సేవించాడని తెలిసి కూడా వాహనంలో ప్రయాణించే వారిపై కేసు నమోదు

0
హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించి ట్రాఫిక్, రహదారి భద్రతా నిబంధనలపై ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రమాదం కొనితెచ్చుకోవడంతో పాటుగా...

నేడే భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్, 50 శాతం ప్రేక్ష‌కుల‌కు అనుమ‌తి

0
భారత్, ఇంగ్లాండ్ జట్ల 5 టీ20ల సిరీస్ లో భాగంగా తొలి టీ20 మ్యాచ్ ఈ రోజు సాయంత్రం 7 గంటల నుంచి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఇంగ్లాండ్...

కరోనా ఎఫెక్ట్ : అక్కడ మార్చి 15 నుంచి 21 వరకు ఏడురోజుల పాటు...

0
గతకొన్ని రోజులుగా మహారాష్ట్ర రాష్ట్రంలో మళ్ళీ పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో ముఖ్యంగా పూణే, నాగ్‌పూర్, థానే, ముంబయిలలో కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉంది....