దేశంలో 97 రోజుల తర్వాత 5 లక్షల కంటే తక్కువుగా యాక్టీవ్ కరోనా కేసులు
దేశంలో రోజువారీ కరోనా కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. వరుసగా 6 రోజులుగా 50 వేల కంటే తక్కువుగా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా, 97 రోజుల తర్వాత దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య...
దేశంలో 34 కోట్లకుపైగా కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతంగా కొనసాగుతుంది. జూన్ 21 నుంచి కేంద్రప్రభుత్వం కొత్త వ్యాక్సినేషన్ విధానం అమల్లోకి తెచ్చాకా, దేశవ్యాప్తంగా రోజువారీగా లక్షల సంఖ్యలో లబ్ధిదారులకు వ్యాక్సిన్ డోసులు పంపిణి చేస్తున్నారు....
జూలై 19 నుంచి ఆగస్టు 13 వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
పార్లమెంటు వర్షాకాల సమావేశాల నిర్వహణ తేదీలు ఖరారయ్యాయి. 17వ లోక్సభ యొక్క 6వ సెషన్ జూలై 19 నుంచి ప్రారంభించి, ఆగస్టు 13, శుక్రవారం నాడు ముగుస్తుందని అధికారికంగా ప్రకటించారు. అలాగే రాజ్యసభ...
నీటిపారుదల శాఖపై సీఎం కేసీఆర్ కీలక సమీక్ష
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం నాడు ప్రగతి భవన్ లో నీటిపారుదల శాఖపై కీలక సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ఈఎన్సీ,...
కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ తుది ఫలితాలు, కరోనాపై 77.8 శాతం సమర్ధవంతం
హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన “కొవాగ్జిన్” కోవిడ్ వ్యాక్సిన్ ను దేశంలో ఇప్పటికే పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్...
ఉత్తరాఖండ్ లో కీలక పరిణామం, సీఎం తీరత్ సింగ్ రావత్ రాజీనామా
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ శుక్రవారం రాత్రి తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్ర గవర్నర్ బేబీ రాణి మౌర్యకు...
ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకే, ప్రైవేటురంగంలో 15 లక్షల ఉద్యోగాలు: మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన నూతన జోనల్ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకి ఉద్యోగ, విద్య అవకాశాల్లో సమాన వాటా దక్కుతుందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు,...
కేంద్రం కీలక నిర్ణయం, గర్భిణీ స్త్రీలకు కోవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు ఆమోదం
దేశంలో గర్భిణీలకు కోవిడ్ వ్యాక్సినేషన్ పై కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్టీఏజీఐ) సిఫారసుల ఆధారంగా గర్భిణీ స్త్రీలకు కోవిడ్ వ్యాక్సిన్ వేయడానికి శుక్రవారం...
జూలై 7న నూతన టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) నూతన అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్ రెడ్డిని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్...
కరోనా వ్యాప్తి: 6 రాష్ట్రాలకు ఉన్నతస్థాయి బృందాలను పంపిన కేంద్రం
దేశంలో గత కొన్నిరోజులుగా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కాగా కొన్ని రాష్ట్రాల్లో నమోదవుతున్న కరోనా కేసుల్లో మళ్ళీ పెరుగుదల కనిపించడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా...














































