ప్రముఖ నటుడు నిఖిల్ ఇంటర్వ్యూ
తెలుగు ఫిల్మ్ నగర్ యూట్యూబ్ ఛానల్ లో "The Star Show With RJ Hemanth" కార్యక్రమంలో భాగంగా ప్రముఖ నటుడు నిఖిల్ ను ఇంటర్వ్యూ చేశారు. సినిమా కెరీర్, సక్సెస్, స్టార్డమ్...
ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు పెంచొద్దని తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
రాష్ట్రంలో ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2021-22 విద్యా సంవత్సరానికి ప్రైవేట్ విద్యా సంస్థలు ఫీజులు పెంచకూడదని, ఇతర ఫీజులు లేకుండా కేవలం ట్యూషన్ ఫీజు...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, పాఠశాలల వద్ద పాన్, గుట్కా, సిగరెట్లు విక్రయించే షాపులు ఉండొద్దు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పాఠశాలల వద్ద ఎలాంటి కలుషిత వాతావరణం లేకుండా, పిల్లలు చెడు అలవాట్లు వైపు మళ్లకుండా ఏపీ ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ...
దిశ యాప్ ఉంటే ఒక అన్న తోడుగా ఉన్నట్టే: సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామంలో నిర్వహించిన దిశ మొబైల్ యాప్ అవగాహన సదస్సులో పాల్గొన్నారు. రాష్ట్రంలో మహిళల రక్షణ, భద్రత...
తెలంగాణలో కరోనా: 24 గంటల్లో 987 పాజిటివ్ కేసులు,7 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 987 కేసులు నమోదవడంతో జూన్ 29, మంగళవారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,22,593 కి...
టీ20 ప్రపంచ కప్-2021 యూఏఈ, ఒమన్ లో నిర్వహణ, ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచ కప్-2021 అక్టోబర్ 17 నుండి నవంబర్ 14 వరకు యూఏఈ మరియు ఒమన్లలో జరుగుతుందని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మంగళవారం నాడు అధికారికంగా ప్రకటించింది. ఈ టీ20 ప్రపంచ...
మహారాష్ట్రలో 24 గంటల్లో 8085 కరోనా కేసులు, 231 మరణాలు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. గతకొన్ని రోజులుగా కొత్త కరోనా కేసులు, మరణాలు సంఖ్యలో తగ్గుదల కొనసాగుతుంది. ఈ క్రమంలో జూన్ 29, మంగళవారం నాడు 8,085 కరోనా కేసులు,...
డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం దోస్త్ 2021-22 అడ్మిషన్ పక్రియ విడుదల
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో బి.ఏ, బిఎస్సీ, బికాం, బిబిఏ, బిసిఏ, బిబిఎం సహా పలు కోర్సులలో ప్రవేశాలు కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్...
త్వరలో దేశంలోకి మోడెర్నా కరోనా వ్యాక్సిన్, దిగుమతులు కోసం సిప్లాకు డీసీజీఐ అనుమతి
దేశంలో త్వరలో మరో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. అమెరికాకు చెందిన ఫార్మా కంపెనీ మోడెర్నా యొక్క కరోనా వ్యాక్సిన్ దిగుమతులు కోసం ముంబయికి చెందిన ఫార్మా సంస్థ సిప్లాకు కేంద్ర ఔషధ...
దేశంలో కొత్తగా కోలుకున్న 56994 మంది కరోనా బాధితులు, రికవరీ రేటు 96.87 శాతం
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. 102 రోజుల తరువాత దేశంలో రోజువారీ కరోనా కేసులు 40,000 కన్నా తక్కువగా నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 37,566 పాజిటివ్ కేసులు...












































