నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటన
వైఎస్ షర్మిల జూన్ 25, శుక్రవారం నాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు వైఎస్ షర్మిల కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఉదయం 7 గంటలకు హైదరాబాద్ లోని...
ఏపీలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు
రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్టుగా ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. గురువారం...
‘మా’ అధ్యక్ష ఎన్నికలు: 27 మందితో ప్యానెల్ ప్రకటించిన నటుడు ప్రకాశ్ రాజ్
తెలుగు సినీపరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల సందడి మొదలైంది. ఈసారి మా అధ్యక్ష పదవికోసం మరింతమంది ప్రముఖ నటులు బరిలోకి దిగనుండడంతో రోజురోజుకి ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. విలక్షణ...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇకపై వారంతా మహిళా పోలీసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా సంరక్షణ కార్యదర్శులను ఇకపై పోలీస్ శాఖలో అంతర్భాగం కానున్నారు. మహిళా సంరక్షణ కార్యదర్శులను మహిళా...
మహారాష్ట్రలో కరోనా: కొత్తగా 9844 పాజిటివ్ కేసులు, 197 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 25, శుక్రవారం నాడు 9844 కరోనా కేసులు, 197 మరణాలు...
ఏపీలో కరోనా : 24 గంటల్లో 4981 పాజిటివ్ కేసులు, 38 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. కొత్తగా 4981 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జూన్ 24, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...
జూన్ 28న పీవీ శత జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలు, గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ హాజరు
జూన్ 28వ తేదీన హైదరాబాద్ లోని పీవీఎన్ఆర్ మార్గ్ (నెక్లెస్ రోడ్) లో జరిగే భారత మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలకు రాష్ట్ర గవర్నర్...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1088 కరోనా కేసులు, రికవరీ రేటు 96.82 శాతం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 1088 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో జూన్ 24, గురువారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా...
జియోఫోన్ నెక్స్ట్ సెప్టెంబరు 10 నుంచి అందుబాటులోకి, ముకేశ్ అంబానీ ప్రకటన
రిలయన్స్ ఇండస్ట్రీస్ 44వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) జూలై 24, గురువారం నాడు జరిగింది. ఈ సమావేశానికి నేతృత్వం వహించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ పలు కీలక నిర్ణయాలను...
దేశంలో కొత్తగా కోలుకున్న 68885 మంది కరోనా బాధితులు, రికవరీ రేటు 96.61 శాతం
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. దేశవ్యాప్తంగా కొత్తగా 54,069 పాజిటివ్ కేసులు నమోదవగా, 1321 మంది మరణించారు. దీంతో జూన్ 24, గురువారం ఉదయం 8 గంటల...














































