తెలంగాణలో జూన్ 23 నాటికీ 96,51,844 కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా జూన్ 23, బుధవారం రాత్రి 9 గంటల వరకు 80,61,298 మంది లబ్ధిదారులకు మొదటి డోసు, 15,90,546 మంది లబ్ధిదారులకు రెండవ డోసు కలిపి...
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్-2021 : భారత్ పై న్యూజిలాండ్ ఘనవిజయం
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యుటీసీ) ఫైనల్-2021 లో భారత్ పై న్యూజిలాండ్ జట్టు ఘనవిజయం సాధించింది. మొట్టమొదటి ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ గెలుచుకుని న్యూజిలాండ్ చరిత్ర సృష్టించింది. ఎంతో పోరాడినా...
అమరాంత్ సీడ్స్ తో పాప్కార్న్ తయారుచేసుకోవడం ఎలా?
“SOOTIGA SUTHI LEKUNDA VANTALU” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పలు రకాల కుకింగ్ వీడియోలను అందిస్తున్నారు. ముఖ్యంగా వెజ్ కూరలు, స్వీట్స్, స్నాక్స్, పొడులు, పచ్చళ్ళు, పలు రకాల రైస్ లు ఎలా...
జమ్మూకశ్మీర్ పై ప్రధాని మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం నాడు ఢిల్లీలో జమ్మూకశ్మీర్ పై అఖిలపక్ష సమావేశం జరగనుంది. జమ్మూ కశ్మీర్ లోని పలు ప్రధాన పార్టీల నేతలకు ఈ సమావేశానికి ఆహ్వానం అందింది. జమ్మూకశ్మీర్...
టీటీడీకి స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రస్తుత పాలకమండలి పదవీకాలం జూన్ 21 తో పూర్తయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీటీడీకి స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం నాడు...
పల్లె, పట్టణ ప్రగతిపై నివేదికలను బుక్ లెట్స్ గా రూపొందించాలి, సీఎస్ ఆదేశాలు
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డులలో జూలై 1 నుండి నిర్వహించే పల్లె, పట్టణ ప్రగతి,...
తెలంగాణలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు ధరలు ఖరారు
రాష్ట్రంలో ప్రైవేట్ ఆసుపత్రులు/నర్సింగ్ హోమ్స్ లలో కరోనా చికిత్సలు మరియు ప్రైవేటు ల్యాబోరేటరీలలో కరోనాకు సంబంధించిన డయాగ్నోస్టిక్ పరీక్షల గరిష్ఠ ధరలను తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ఈ ధరలను...
విశాఖపట్నం, తిరుపతి, అనంతపురంలలో కాన్సెప్ట్ సిటీల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఐటీ పాలసీ, ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్స్, డిజిటల్ లైబ్రరీలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్...
తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలపై మార్గదర్శకాలు ఖరారు
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే మార్కులకు సంబంధించి, విధి...
ఏపీలో కరోనా : కొత్తగా 4684 పాజిటివ్ కేసులు, 36 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 80,712 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 4,684...














































