మహారాష్ట్రలో ఒకేరోజులో 8912 కరోనా కేసులు, 257 మరణాలు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో శనివారం కొత్తగా 8,912 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 59,63,420 కి చేరింది. కరోనాకు చికిత్స పొందుతూ మరో...
ఏపీలో నేడే స్పెషల్ కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్, ఒక్కరోజే 8 లక్షల మందికి వ్యాక్సిన్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 20, ఆదివారం నాడు స్పెషల్ కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్...
ఏపీలో కొత్తగా 5674 కరోనా పాజిటివ్ కేసులు, 45 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 1,03,935 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 5,674...
తెలంగాణలో కొత్తగా 1362 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని పాజిటివ్ కేసులంటే?
తెలంగాణ రాష్ట్రంలో మరో 1362 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూన్ 19, శనివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,12,196 కి చేరినట్టు రాష్ట్ర...
ఏపీలో ఈఏపీ సెట్-2021 షెడ్యూల్ విడుదల, జూన్ 24 నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2021 (ఈఏపీ సెట్) షెడ్యూల్ ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం నాడు ప్రకటించారు. ఇప్పటివరకు ఎంసెట్ గా పిలవబడిన ఈ...
తెలంగాణలో జూన్ 18 నాటికీ 88,72,345 కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. అన్ని జిల్లాల్లో స్పెషల్ డ్రైవ్ లో భాగంగా హైరిస్క్ గ్రూపులకు చెందిన వారికీ కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూన్...
దేశంలో కొత్తగా కోలుకున్న 97743 మంది కరోనా బాధితులు, రికవరీ రేటు 96.16 శాతం
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. దేశవ్యాప్తంగా కొత్తగా 60,753 పాజిటివ్ కేసులు నమోదవగా, 1647 మంది మరణించారు. దీంతో జూన్ 19, శనివారం ఉదయం 8 గంటల...
ఏపీలో కర్ఫ్యూ సడలింపులు, జూన్ 21 నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులు పెంపు
రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా అమలు చేస్తున్న కర్ఫ్యూ నిబంధనలు సడలిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. జూన్ 21వ తేదీ నుంచి కర్ఫ్యూ సడలింపు సమయాన్ని ఉదయం...
భారత్ vs న్యూజిలాండ్ ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ప్రారంభం
సౌథాంప్టన్ లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య శుక్రవారం నాడు ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యుటీసీ) ఫైనల్ 2021 ప్రారంభమైంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ కేన్ విలియంసన్ ఫీల్డింగ్...
మరికాసేపట్లో తెలంగాణ రాష్ట్ర కేబినెట్ అత్యవసర భేటీ, పలు కీలక నిర్ణయాలు?
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో నేటి (జూన్ 19, శనివారం) మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశం కానుంది. ఈ సమావేశం సందర్భంగా రాష్ట్రంలో లాక్డౌన్,...











































