ఏపీలో 98,048 కరోనా పరీక్షలు నిర్వహించగా 12768 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. జూన్ 2, బుధవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17,17,156 కు చేరుకుంది. గత 24...
అఖిల్ హలో! సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. అందులో భాగంగా 83వ పాఠంలో ప్రముఖ దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో...
మహారాష్ట్రలో 24 గంటల్లో 15169 కరోనా కేసులు, 285 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కొంత తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ, మరణాలు పెద్ద సంఖ్యలో చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో జూన్ 1, బుధవారం...
తెలంగాణలో కరోనా: కొత్తగా 2384 పాజిటివ్ కేసులు, 17 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో మరో 2384 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూన్ 2, బుధవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,83,228 కి చేరినట్టు రాష్ట్ర...
ప్రజలందరూ తమవంతు కృషితో తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ గా నిలపాలి – గవర్నర్ తమిళిసై
ప్రజలందరి భాగస్వామ్యంతో తెలంగాణ అన్ని రంగాలలో ముందు వరుసలో నిలవాలని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆకాంక్షించారు. తెలంగాణ అభివృద్ధి పదంలో ముందంజలో ఉందని, అయితే ప్రజలందరూ తమ వంతు కృషితో ఈ...
టీఎస్ఆర్జేసీ సెట్-2021 రద్దు, పదోతరగతి సిజిపిఎ, గ్రేడుల ఆధారంగా అడ్మిషన్స్
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇంటర్ కళాశాలలలో మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు గానూ నిర్వహించే టీఎస్ఆర్జేసీ సెట్-2021 ను రద్దు చేస్తునట్టు ప్రకటించారు. కరోనా మహమ్మారి (కోవిడ్-19)...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ప్రభుత్వ సలహాదారుల పదవీకాలం మరో ఏడాది పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల పదవీ కాలాన్ని మరో సంవత్సరం పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ (ప్రజా వ్యవహారాలు) సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పదవీ కాలం జూన్ 18వ...
దేశంలో 17 లక్షలకుపైగా యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 92.48 శాతం
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. కొత్తగా 1,32,788 కరోనా కేసులు నమోదవడంతో జూన్ 2, బుధవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,83,07,832 చేరుకుంది....
ప్రజలిచ్చిన భరోసాతో బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకునే వరకు విశ్రమించను: సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ఎనిమిదవ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనేక పోరాటాలు, త్యాగాలు బలిదానాలతో పార్లమెంటరీ ప్రజాస్వామిక పద్దతిలో పోరాడి సాధించుకున్న తెలంగాణను...
ఉమ్మడి మెదక్ జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటన, ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల బుధవారం నాడు తెలంగాణ అవతరణ దినోత్సవం పురస్కరించుకుని ఉమ్మడి మెదక్ జిల్లాలో పర్యటించారు. వెల్దుర్తి మండలంలోని శేరిల్లా గ్రామంలో ఉద్యోగం కోసం ఆత్మహత్య...













































