జూన్ 4న ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా?
మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇటీవల ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయి పార్టీలో చేరికపై చర్చించిన సంగతి తెలిసిందే. కాగా ఢిల్లీ పర్యటనను ముగించుకొని...
తెలంగాణ శాసనమండలి ప్రొటెం చైర్మన్ గా భూపాల్ రెడ్డి నియామకం
తెలంగాణ రాష్ట్ర శాసనమండలి ప్రొటెం చైర్మన్గా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ వి.భూపాల్ రెడ్డి నియమితులయ్యారు. భూపాల్ రెడ్డిని ప్రొటెం చైర్మన్గా నియమిస్తూ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం నాడు ఉత్తర్వులు జారీ...
దేశంలో విజయవంతంగా కరోనా వ్యాక్సినేషన్: 22 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ
కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భారత్ మరో మైలురాయిని దాటింది. దేశంలో ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 22 కోట్లు దాటింది. దేశవ్యాప్తంగా హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్, 45...
తెలంగాణ : విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్
విద్యాభ్యాసం కోసం రాష్ట్రం నుంచి విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల సౌకర్యార్ధం, వారి అడ్మిషన్ లెటర్ ఆధారంగా కోవిడ్ వ్యాక్సినేషన్ వేసేందుకు ప్రాధాన్యతనివ్వాలని ఇటీవలే తెలంగాణ కేబినెట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి...
ఆనందయ్య మందు విషయంలో దళారులను నమ్మొద్దు : ఎమ్మెల్యే కాకాని
ఆనందయ్య ఆయుర్వేద మందుకు దళారులుగా వ్యవహరించి సొమ్ము చేసుకోవాలని ఆలోచన చేస్తే, ఎంతటివారికైనా కఠిన చర్యలు తప్పవని సర్వేపల్లి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఆనందయ్య మందు పట్ల ప్రజలకున్న...
దేశంలో ఒకేరోజులో 1,34,154 కరోనా కేసులు, 2887 మరణాలు నమోదు
దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. గత 7 రోజుల నుంచి 2 లక్షల కంటే తక్కువుగానే కేసులు నమోదవుతుండగా, వరుసగా 21వ రోజు కూడా రోజువారీ పాజిటివ్...
ఏపీలో సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు స్టైఫండ్ పెంపు
రాష్ట్రంలో సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు స్టైఫండ్ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు స్టైఫండ్ ను రూ.45 వేల నుంచి రూ.75 వేలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం...
గ్రామ పంచాయతీల పరిధిలో పౌల్ట్రీ, డెయిరీ యూనిట్లకు ఇంటి పన్ను మినహాయింపు
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న పౌల్ట్రీ యూనిట్లు, డెయిరీ యూనిట్లకు ఇంటి పన్నును మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్...
రాష్ట్రంలో భూముల డిజిటల్ సర్వే, జూన్ 11 నుంచి 27 గ్రామాల్లో : సీఎం కేసీఆర్
రాష్ట్రంలోని వ్యవసాయ భూములకు డిజిటల్ సర్వే నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. అందులో భాగంగా ముందుగా జూన్ 11 నుంచి పైలట్ డిజిటల్ సర్వేను చేపట్టాలన్నారు. అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 27 గ్రామాలను...
త్వరలోనే విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని వస్తుంది : ఎంపీ విజయసాయి రెడ్డి
విశాఖపట్నంకు త్వరలోనే ఎగ్జిక్యూటివ్ రాజధాని వస్తుందని వైఎస్సార్సీపీ కీలక నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, సీఆర్డీఏ కేసుకు, రాజధాని తరలింపునకు ఎలాంటి సంబంధం...














































