గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో సీఎం కేసీఆర్ భేటీ
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో బుధవారం ఉదయం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు భేటీ అయ్యారు. ఈ రోజు గవర్నర్ పుట్టినరోజు కావడంతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు సీఎం కేసీఆర్...
ప్రగతిభవన్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జాతీయ జెండాను ఎగురవేశారు. అలాగే ఈ రోజు ఉదయం గన్పార్క్ వద్దకు చేరుకొని అమరవీరుల స్మారక...
రాష్ట్ర అవతరణ దినోత్సవం: తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్ట్రపతి, ప్రధాని
తెలంగాణ రాష్ట్ర 8వ అవతరణ దినోత్సవం సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. "తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఘనమైన...
ఏపీలో కోటికి పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. జూన్ 1, మంగళవారం నాటికీ రాష్ట్రంలో కోటికి పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసి కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం...
సినిమా రంగంలో శాడిస్టులు : యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “సినిమా రంగంలో శాడిస్టులు” అనే అంశంపై మాట్లాడారు. ప్రతి మనిషిలోనూ శాడిజం అనేది కొంత ఉంటుందని, సరదాగా ఏడిపించడం, ర్యాగింగ్ చేయడం వంటివి...
గర్భిణీలు, 18 సంవత్సరాల లోపువారికి 2 డీజీ ఔషధాన్ని ఇవ్వొద్దు : డీఆర్డీవో
కరోనా బాధితుల చికిత్స కోసం భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సహకారంతో 2-డియాక్సీ డి-గ్లూకోజ్(2డీజీ) ఔషధాన్ని అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. కరోనా చికిత్సలో అత్యవసర...
కరోనా ఎఫెక్ట్ : సీబీఎస్ఈ 12వ తరగతి బోర్డు పరీక్షలు రద్దు
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ పరిస్థితుల నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 12వ తరగతి వార్షిక పరీక్షలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ 12వ తరగతి...
త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా రేషన్ డీలర్ల ఖాళీల భర్తీ : మంత్రి గంగుల
కరోనా విపత్తు వేళ పేదలను ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో పేదలకు 20కిలోల ఉచిత బియ్యం...
ఆన్లైన్ విధానం ద్వారా ఆనందయ్య మందు పంపిణీ
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన బోగీని ఆనందయ్య మందును పంపిణీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆనందయ్య ఇస్తున్న కళ్ళలో వేసే డ్రాప్స్, కే రకం మందు తప్ప,...
ఏపీలో 24 గంటల్లో 104 కరోనా మరణాలు, 11303 పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో 93,704 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 11303 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. చిత్తూరు, తూర్పుగోదావరి,...














































