మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఫ్రొఫెసర్ కోదండరాం భేటీ
టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో గురువారం నాడు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ఫ్రొఫెసర్ కోదండరాం భేటీ అయ్యారు. శామీర్పేటలో గల మంత్రి...
ఏపీ సీఎం సహాయనిధికి కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ రూ.2 కోట్ల విరాళం
కరోనా వ్యాప్తి నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తమ వంతు సాయంగా పలుసంస్థలు విరాళాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనాపై పోరుకు మద్ధతుగా తాజాగా కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్...
జూన్ 1 నుండి జూలై 31 వరకు అలిపిరి కాలినడక మార్గం మూసివేత : టీటీడీ
తిరుపతి నుండి తిరుమలకు వెళ్లే అలిపిరి కాలినడక మార్గంలో పైకప్పు పునర్నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు జూన్ 1వ తేదీ నుండి జూలై 31వ తేదీ వరకు ఆ మార్గాన్ని మూసివేస్తున్నట్టు...
బ్రోచేవారెవరురా సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. అందులో భాగంగా 82వ పాఠంలో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో శ్రీ విష్ణు,...
జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వర్కర్స్ గా గుర్తిస్తున్నాం, మే 28 నుంచి కరోనా వ్యాక్సినేషన్
రాష్ట్రంలో జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వర్కర్స్ గా గుర్తిస్తున్నామని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ జీ.శ్రీనివాసరావు బుధవారం నాడు వెల్లడించారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వర్కర్స్ గా గుర్తిస్తూ రాష్ట్ర...
జూన్ నెలలో జగనన్న తోడు, వాహన మిత్ర, వైఎస్ఆర్ చేయూత పథకాలు అమలు : సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సంక్షేమ పథకాల అమలు, ప్రగతిపై...
ఏపీలో కొత్తగా 18285 కరోనా కేసులు, 24105 రికవరీలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 91,120 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 18,285 మందికి...
బర్త్ డే వ్లాగ్ – శ్రీముఖి
ప్రముఖ యాంకర్, నటి శ్రీముఖి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో ఎంటర్టైన్మెంట్ వీడియోలను అభిమానులు, వీక్షకులకు అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో బర్త్ డే సెలెబ్రేషన్స్ కోసం...
మహారాష్ట్రలో 24 గంటల్లో 24752 కరోనా కేసులు, 453 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కొంత తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే కరోనా కేసులు కొద్దిగా తగ్గుముఖం పట్టినప్పటికీ, మరణాలు పెద్ద సంఖ్యలో చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మే 26,...
తెలంగాణలో కొత్తగా 3762 కరోనా కేసులు నమోదు, రికవరీ శాతం 92.58 శాతం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 3762 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మే 26, బుధవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా...














































