ఏపీలో కొత్తగా 16167 కరోనా కేసులు, 7 జిల్లాల్లో 1000 కి పైగా కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. కొత్తగా 16167 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మే 27, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 16,43,557 కు...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, కరోనా బాధితుల చికిత్స కోసం ఆక్సిజన్ బస్సులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కట్టడి, చికిత్స విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా బాధితులకు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో చికిత్స అందించే విధంగా ఏపీ ప్రభుత్వం...
తెలంగాణలో 24 గంటల్లో 3614 కరోనా కేసులు, 3961 రికవరీలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 3614 కేసులు నమోదవడంతో మే 27, గురువారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5,67,517 కి చేరినట్టు...
టీఎస్ ఎంసెట్-2021 : ఆలస్యరుసుము లేకుండా దరఖాస్తు గడువు జూన్ 3 వరకు పొడిగింపు
తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి టీఎస్ ఎంసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. టీఎస్ ఎంసెట్-2021 షెడ్యూల్ ఇప్పటికే ప్రకటించారు. కాగా ఈ ప్రవేశ పరీక్షకు...
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు వాయిదా
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. ప్రస్తుత కరోనా మహమ్మారి పరిస్థితులు, రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు దృష్ట్యా మే 29 నుంచి జూన్ 7వ తేదీవరకు జరగాల్సిన...
ఓటుకు నోటు కేసు: రేవంత్ రెడ్డి సహా మరో ఐదుగురిపై ఛార్జ్షీట్ దాఖలు చేసిన ఈడీ
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం నాడు చార్జీషీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జ్షీట్లో మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్సింహ, మత్తయ్య,...
విద్యార్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా పదో తరగతి పరీక్షలు వాయిదా: మంత్రి ఆదిమూలపు సురేష్
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జూన్ 7వ తేదీ నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలను వాయిదా...
గత 24 గంటల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదైన రాష్ట్రాలివే…
దేశంలో కరోనా ఉధృతి కొద్దిగా తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే కొత్త కరోనా కేసులు కంటే వరుసగా పదమూడో రోజూ కూడా రికవరీలు ఎక్కువుగా నమోదయ్యాయి. అయితే కరోనా మరణాలు పెద్ద సంఖ్యలో...
రాష్ట్రాల వద్ద అందుబాటులో కోటి 84 లక్షలకుపైగా కరోనా వ్యాక్సిన్ డోసులు : కేంద్రం
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల వద్ద ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్ డోసులు, త్వరలో అందించబోయే డోసులపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటన...
మే 28, 29 తేదీల్లో జర్నలిస్టులకు కోవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులందరికి మే 28, 29 తేదీలలో స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇవ్వనున్నట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ అర్వింద్ కుమార్ ఒక...













































