ప్రజారోగ్యాన్ని దృష్టిలో వుంచుకుని జూనియర్ డాక్టర్స్ తక్షణమే విధుల్లో చేరాలి: సీఎం కేసీఆర్
కరోనా విపత్కర పరిస్థితుల్లో సమ్మెకు పిలుపునివ్వడం మంచిది కాదని, ఇటువంటి కీలక సమయంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో వుంచుకుని తక్షణమే విధుల్లో చేరాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూనియర్ డాక్టర్లకు సూచించారు. జూనియర్ డాక్టర్ల...
రేపు, ఎల్లుండి డిజిటల్ మహానాడు, విజయవంతం చేయాలని చంద్రబాబు పిలుపు
తెలుగుదేశం పార్టీ మే 27, 28 తేదీల్లో డిజిటల్ వేదికగా మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ విషయాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం నాడు ట్విట్టర్ వేదికగా...
దేశంలో కరోనా రికవరీ రేటు 89.66 శాతం, మరణాల రేటు 1.15 శాతం
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 2,08,921 కరోనా పాజిటివ్ కేసులు, 4157 మరణాలు నమోదవడంతో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 2,71,57,795 కు చేరుకోగా, మరణాల సంఖ్య 3,11,388 కి పెరిగింది....
ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాల షెడ్యూల్ విడుదల, జూన్ 1 నుంచి ఆన్లైన్ క్లాసులు
2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాల మొదటివిడత షెడ్యూల్ ను తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు మంగళవారం నాడు విడుదల చేసింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కోసం దరఖాస్తు పత్రాల...
దేశంలో 11717 బ్లాక్ ఫంగస్ కేసులు, మరో 29250 అంఫోటెరిసిన్-బి వయల్స్ కేటాయింపు
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మ్యూకోర్ మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మే 25, మంగళవారం 9:36 గంటల వరకు దేశంలో 11,717 బ్లాక్ ఫంగస్ కేసులు...
చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఆక్సిజన్ బ్యాంకుల సేవలు ప్రారంభం
దేశంలో కరోనా చికిత్సలో భాగంగా పలు రాష్ట్రాలు ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరతను తగ్గించడంలో తనవంతుగా ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి ఆక్సిజన్...
బుద్ధ పూర్ణిమ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
గౌతమ బుద్ధుని జయంతి, బుద్ధ పూర్ణిమ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. మానవాళి ప్రగతి కోసం బౌద్ధం చూపిన బాట నేటికీ ఆచరణీమయన్నారు. తెలంగాణ సమాజపు మానవత్వ...
జూనియర్ డాక్టర్స్ వెంటనే సమ్మెను విరమించాలి: మంత్రి కేటీఆర్
రాష్ట్రంలో జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మెపై మంత్రి కేటీఆర్ స్పందించారు. సమ్మె చేయడానికి ఇది సరైన సమయం కాదని, జూనియర్ డాక్టర్స్ వెంటనే సమ్మెను విరమించి విధుల్లో చేరాలని కోరారు. లేని పక్షంలో...
కరోనా వ్యాక్సినేషన్: తెలంగాణలో 55,88,576 వ్యాక్సిన్ డోసుల పంపిణీ
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా మే 25, మంగళవారం రాత్రి 9 గంటల వరకు 43,80,179 మంది లబ్ధిదారులకు మొదటి డోసు, 12,08,397 మంది లబ్ధిదారులకు రెండవ డోసు కలిపి...
సీబీఐ నూతన డైరెక్టర్ గా సుబోధ్ కుమార్ జైస్వాల్ నియామకం
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్ గా ఐపీఎస్ అధికారి సుబోధ్ కుమార్ జైస్వాల్ నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్ గా విధులు...













































