దేశంలో స్పుత్నిక్-వీ కరోనా వ్యాక్సిన్ ఒక్కో డోసు ధర వివరాలు ఇవే…
రష్యా ఆర్డీఐఎఫ్ అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వీ కరోనా వ్యాక్సిన్ మొదటి బ్యాచ్ ఇటీవలే మాస్కో నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పుత్నిక్-వీ ఒక్కో డోసు...
ప్లాస్మా డొనేట్ చేయండి, మెగాస్టార్ చిరంజీవి పిలుపు
దేశంలో ప్రస్తుత కరోనా పరిస్థితులపై ప్రముఖ అగ్ర కథానాయకుడు, మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఎవరూ ఇళ్ల నుండి బయటకు రావొద్దని, లాక్డౌన్ సడలించిన వేళల్లో...
కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో 72 శాతం 10 రాష్ట్రాల్లోనే, రికవరీ రేటు 83.50 శాతం
దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు కొద్దిగా తగ్గుముఖం పట్టింది. అయితే వరుసగా మూడో రోజూ కూడా 4 వేలకుపైగా కరోనా మరణాలు చోటుచేసుకున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా...
తెలంగాణలో కరోనా : కొత్తగా 4305 మందికి పాజిటివ్, 29 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 4305 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మే 14, శుక్రవారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కరోనా...
కొవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్: రెండు డోసుల మధ్య అంతరం 12-16 వారాలకు పెంపు
దేశంలో ఇప్పటికే భారత్ బయోటెక్ సంస్థ పూర్తి స్వదేశీయంగా అభివృద్ధి చేసిన “కొవాగ్జిన్” కరోనా వ్యాక్సిన్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రాజెనికా సౌజన్యంతో “కోవిషిల్డ్” పేరుతో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్...
సరిహద్దుల్లో అంబులెన్స్ల నిలిపివేత ఆదేశాలపై హైకోర్టు స్టే
తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్ లను పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు ఇతర రాష్ట్రాల నుంచి కరోనా చికిత్స కోసం...
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ శుక్రవారం నాడు అరెస్ట్ చేసింది. ఆయనను హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై 124ఏ, 153 బి, 505 ఐపీసీ, 120 బి సెక్షన్ల కింద...
కరోనాతో ప్రముఖ టాలీవుడ్ రచయిత, డైరెక్టర్ నంద్యాల రవి కన్నుమూత
టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ రచయిత, డైరెక్టర్ నంద్యాల రవి కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం కరోనాబారిన పడిన ఆయన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో...
ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం వైఎస్ జగన్
ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు(ఈద్ ముబారక్) తెలిపారు. అల్లా దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని,...
ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే కరోనా పేషెంట్స్ కు మార్గదర్శకాలు విడుదల
ఇతర రాష్ట్రాల నుంచి కరోనా చికిత్స కోసం వచ్చే వారి విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు కరోనా చికిత్స కోసం వచ్చే వారందరూ ముందుగా ఇక్కడి ఆసుపత్రుల్లో బెడ్...















































