రజనీకాంత్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, అభినందనలు తెలిపిన పీఎం మోదీ, సీఎం కేసీఆర్
సూపర్ స్టార్ రజనీకాంత్ కు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రజనీకాంత్...
ఏపీ ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్ని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ గా(ఎస్ఈసీ) నీలం సాహ్ని గురువారం నాడు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఎస్ఈసీగా ఉన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీకాలం మార్చి 31, 2021 తో ముగిసింది....
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఉదయం కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారు. అలాగే సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు....
తెలంగాణలో భారీగా కరోనా కేసులు, 24 గంటల్లో 887 మందికి పాజిటివ్
తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 887 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో బుధవారం రాత్రి 8 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 3,08,776 కి...
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, కేబినెట్ ఆమోదం
ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్లోని మహిళలకు ఏప్రిల్ 1, గురువారం నుండి ప్రభుత్వ బస్సుల ద్వారా ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు....
ఏపీలో భారీగా కరోనా కేసులు, 24 గంటల్లో 1184 మందికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 30,964 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 1184 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. మార్చి 31,...
టీఎస్పీఎస్సీ తాత్కాలిక ఛైర్మన్గా ప్రొఫెసర్ చింతా సాయిలు, ప్రభుత్వం ఉత్తర్వులు
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) తాత్కాలిక ఛైర్మన్గా ప్రొఫెసర్ చింతా సాయిలు నియమితులు అయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత తాత్కాలిక ఛైర్మన్గా...
మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ దంపతులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
మాజీ ప్రధాని, జనతాదళ్ (సెక్యూలర్) జాతీయ అధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. "నాకు, నా భార్య...
మహారాష్ట్రలో కరోనా విజృంభణ : 24 గంటల్లో 39544 కేసులు, 227 మరణాలు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత కొన్నిరోజులుగా రోజువారీ కరోనా కేసులు 30 వేలకు పైగానే నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న యాక్టీవ్ కరోనా కేసుల్లో 61 శాతానికిపైగా మహారాష్ట్రలోనే...
ఏపీ నుంచి తెలంగాణకు చెందిన 711 మంది ఉద్యోగులు రిలీవ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యోగులను రిలీవ్ చేసేందుకు అంగీకరించి, వారి బదిలీ ఫైల్ను క్లియర్ చేయాల్సిందిగా...















































