కర్నూల్ విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరుపెట్టడంపై చిరంజీవి స్పందన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు కర్నూలు జిల్లా ఓర్వకల్లులో నిర్మించిన ఎయిర్పోర్టును ప్రారంభించారు. అనంతరం అక్కడ జరిగిన సభలో ప్రసంగిస్తూ, కర్నూల్ గడ్డకు చెందిన స్వాతంత్య్ర యోధుడు...
మహారాష్ట్రలో కరోనా విజృంభణ: 24 గంటల్లో 35952 పాజిటివ్ కేసులు, 111 మరణాలు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా ప్రజలు పెద్ద సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. ఈ నేపథ్యంలో తొలిసారిగా 24 గంటల వ్యవధిలో 35 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా...
తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ కు ఎంపికైన 60 మందికి నియామక పత్రాలు అందజేత
తెలంగాణ రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఆబ్కారీ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో...
10 రోజుల వ్యవధిలో బ్యాంకులకు 7 రోజులు సెలవులు, వివరాలు ఇవే…
ప్రభుత్వరంగ బ్యాంకులకు వరుసగా సెలవులు వస్తున్నాయి. మార్చి 27వ తేది నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు మొత్తం 10 రోజుల్లో కేవలం మూడు రోజులు మాత్రమే బ్యాంక్ సేవలు అందుబాటులో ఉండనున్నాయి....
త్వరలోనే 50 వేల ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు విడుదల: మంత్రి హరీశ్ రావు
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తొమ్మిదో రోజు కొనసాగుతున్నాయి. గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి కట్టుబడి, రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల రిటైర్మెంట్ వయోపరిమితిని 61 సంవత్సరాలకు పెంచుతునట్టు ఇటీవల సీఎం...
రేపే భారత్ బంద్, పలు పార్టీల మద్దతు
కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అఖిల భారత సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు, విశాఖఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికులు రేపు (మార్చి 26, శుక్రవారం) భారత్...
కరోనా సమయంలో స్వచ్ఛత చాలా అవసరం : మంత్రి కేటీఆర్
స్వచ్ఛ హైదరాబాద్ లక్ష్యంగా ఇంటింటి చెత్త సేకరణ కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) 650 స్వచ్ఛ ఆటోలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ వద్ద...
దేశంలో 4 లక్షలకు చేరువైన యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 95.28 శాతం
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 53,476 కరోనా పాజిటివ్ కేసులు, 251 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,17,87,534 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,60,692 కి...
రైతు రాత మార్చే ‘వేదిక’లు, ప్రపంచంలో ఇలాంటి ప్రయత్నం ఎక్కడా జరగలేదు: మంత్రి నిరంజన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రప్రభుత్వం నిర్మించిన రైతు వేదికలు రైతు రాత మార్చే ‘వేదిక’లుగా మారుతున్నాయని, ప్రపంచంలో ఇలాంటి ప్రయత్నం ఎక్కడా జరగలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ...
కర్నూలు ఎయిర్పోర్ట్ ప్రారంభించిన సీఎం జగన్, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరుపెడుతున్నట్టు ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు కర్నూలు జిల్లా ఓర్వకల్లులో నిర్మించిన ఎయిర్పోర్టును ప్రారంభించారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ తో కలిసి కర్నూలు ఎయిర్పోర్ట్ను...















































