తెలంగాణలో వ్యవసాయ ఆధారిత అగ్రి-టెక్ స్టార్ట్ అప్ లకు ప్రభుత్వం ప్రోత్సాహం: సీఎస్
వ్యవసాయరంగంపై ఆరు స్టార్ట్ అప్ కంపెనీలు రూపొందించిన ప్రజెంటేషన్ కు సంబంధించి సోమవారం నాడు బి.ఆర్.కె.ఆర్. భవన్ లో జరిగిన సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షత...
ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం, ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలు నిలిపివేత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సోమవారం సాయంత్రం 5 గంటలతో ప్రచార గడువు ముగిసింది. ఏపీలో విజయనగరం, మచిలిపట్నం, గుంటూరు, ఒంగోల్, తిరుపతి, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూర్ మున్సిపల్ కార్పొరేషన్స్ తో...
మూఢనమ్మకాలు తగ్గించుకునేందుకు ఏం చేయాలి – డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో వీక్షకులు పలు అంశాలకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అందులో భాగంగా మూఢనమ్మకాలు తగ్గించుకునేందుకు ఏం చేయాలి అనే...
తమిళనాడుకు వెళ్లేందుకు 3 రాష్టాలవారికి మినహా, మిగతావారికి ఈ-పాస్ ఉండాల్సిందే
దేశంలో ఇటీవల పలు రాష్ట్రాల్లో మళ్ళీ పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది....
దేశంలో కరోనా రికవరీ రేటు 96.91 శాతం, మరణాల రేటు 1.41 శాతం
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. వరుసగా మూడో రోజు కూడా 18 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 18,599 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల...
భైంసా పట్టణంలో పరిస్థితి పూర్తి అదుపులో ఉంది : హోంమంత్రి మహమూద్ అలీ
నిర్మల్ జిల్లా భైంసాలో మార్చి 7, ఆదివారం నాడు జరిగిన సంఘటనను తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ తీవ్రంగా ఖండించారు. సంఘటన, పరిస్థితులపై జిల్లా ఎస్పీ, కలెక్టర్ లతో...
ఐపీఎల్ 14 వ సీజన్ షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ, మే 30 న ఫైనల్ నిర్వహణ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 ప్రారంభానికి బీసీసీఐ శరవేగంగా ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2021 (14వ సీజన్) షెడ్యూల్ను బీసీసీఐ ఆదివారం నాడు విడుదల చేసింది. ఏప్రిల్ 9న తోలి మ్యాచ్...
భైంసా ఘటనపై ఆరా తీసిన కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా
తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో అల్లర్లపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆరా తీశారు. తనకు ఫోన్ చేసి ఆ ఘటన, అక్కడి ప్రస్తుత పరిస్థితుల గురించి...
తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు కొల్లూరి చిరంజీవి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
తొలి తరం తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ కొల్లూరి చిరంజీవి(74) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. డాక్టర్ కొల్లూరి...
తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా వైరస్ బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కు కూడా...













































