దేశంలో 24 గంటల్లో 46,232 కరోనా కేసులు, 564 మరణాలు
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా మళ్ళీ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 46,232 కరోనా కేసులు, 564 మరణాలు నమోదయ్యాయి....
ధరణి పోర్టల్ లో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్, సోమవారం నుంచే ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను నవంబర్ 23 వ తేదీ నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నవంబర్ 23, సోమవారం నాడు...
డోనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు జూనియర్ ట్రంప్ కు కరోనా పాజిటివ్
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ లక్షకుపైగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో పలువురు కీలక నేతలు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా...
తెలంగాణలో కొత్తగా 925 మందికి కరోనా పాజిటివ్, రికవరీ శాతం 94.86
తెలంగాణ రాష్ట్రంలో మరో 925 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో నవంబర్ 20, శుక్రవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,62,653 కి చేరినట్టు రాష్ట్ర...
హైదరాబాద్ అభివృద్ధిపై 6 సంవత్సరాల ప్రగతి నివేదిక విడుదల చేసిన మంత్రి కేటిఆర్
హైదరాబాద్ అభివృద్ధిపై 6 సంవత్సరాల ప్రగతి నివేదికను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ ఈ రోజు విడుదల చేశారు. తెలంగాణ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో...
గ్రేటర్ లో బీజేపీకే జనసేన మద్దతు, పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయం
విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లో రక్షణగా నిలిచే వ్యవస్థ ఉండాలంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవాలి, అందుకు జనసేన పార్టీ మద్దతుగా నిలుస్తుందని...
ఏపీలో మరో 1221 కరోనా పాజిటివ్ కేసులు, 10 మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 1221 కరోనా పాజిటివ్ కేసులు, 10 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో నవంబర్ 20, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,59,932 కు...
కొవాగ్జిన్ టీకా ట్రయల్ డోసు వేయించుకున్న హర్యానా మంత్రి అనిల్ విజ్
భారత్ బయోటెక్ ఇండియా లిమిటెడ్ “కొవాగ్జిన్” పేరుతో తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చిన సంగతి...
జీహెచ్ఎంసీ ఎన్నికల పరిశీలనకు ఐదుగురు ఐపీఎస్ అధికారులు నియామకం
హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ ఎన్నికల సందడి మొదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల పరిశీలకులుగా ఐదుగురు ఐపీఎస్ అధికారులుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ బాధ్యతలు అప్పగించారు. నగరంలో...
గ్రేటర్ ఎన్నికలకు రేపటి నుంచే మంత్రి కేటిఆర్ ప్రచారం ప్రారంభం
జీహెచ్ఎంసీ ఎన్నికలకు నామినేషన్స్ పక్రియ ముగియడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచార పర్వంపై దృష్టి పెట్టాయి. ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ రేపటి నుంచి ప్రచార కార్యక్రమాన్నిపెద్దఎత్తున చేపట్టనుంది. మొత్తం 150 డివిజన్లలో టిఆర్ఎస్...















































