దేశంలో 52,952 కరోనా పాజిటివ్ కేసులు, 1,783 మరణాలు నమోదు
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం రోజురోజుకి ఉగ్రరూపం దాల్చుతుంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 3,561 కరోనా పాజిటివ్ కేసులు, 89 కరోనా మరణాలు నమోదయ్యాయి. గత మూడు రోజుల్లోనే...
విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై ప్రధాని మోదీ ఆరా, సీఎం జగన్ కు ఫోన్
విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ వలన చోటుచేసుకున్న భారీ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. విశాఖ ప్రమాదంపై కేంద్ర హోమంత్రిత్వ శాఖ, జాతీయ విపత్తు నివారణశాఖా...
విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై స్పందించిన సీఎం జగన్, మరికాసేపట్లో విశాఖకు …
విశాఖపట్నం నగరంలో రసాయన వాయువు లీకేజ్ వలన చోటుచేసుకున్న భారీ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. గ్యాస్ లీక్ ఘటన పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు....
విశాఖలో రసాయన వాయువు లీక్, 8 మంది మృతి
విశాఖపట్నం నగరంలో రసాయన వాయువు లీకేజ్ వలన భారీ ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని గోపాలపట్నం పరిధిలోని ఆర్.ఆర్.వెంకటాపురంలో గల ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ జరిగి చుట్టుపక్కల 3 కి.మీ...
ఏపీలో ఎంసెట్, ఐసెట్, ఈసెట్ పరీక్షల తేదీలు ఖరారు
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధించడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణ వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో నిర్వహించే ప్రవేశ పరీక్షల తేదీలను ప్రభుత్వం...
ఇకపై మద్యం హోమ్ డెలివరీ…టైమింగ్స్ ఇవే …
కేంద్ర ప్రభుత్వం పొడిగించిన లాక్డౌన్ 3.0 లో భాగంగా ఆరెంజ్, గ్రీన్ జోన్ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ తో సహా పలు రాష్ట్రాల్లో ఇప్పటికే మద్యం అమ్మకాలకు...
కరోనాపై పోరు: తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు సింగరేణి భారీ విరాళం
కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు, లాక్ డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకోవడానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు సహాయంగా ఉండడం కోసం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ తెలంగాణ ప్రభుత్వానికి రూ.40...
హైదరాబాద్ ను చుట్టుముట్టాలి, వైరస్ ను తుదముట్టించాలి – సీఎం కేసీఆర్
కరోనా వైరస్ వ్యాప్తి నివారణ, లాక్ డౌన్ అమలు, సహాయక చర్యలపై మే 6, బుధవారం నాడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా...
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికలను మరోసారి వాయిదా వేస్తూ నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల (ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, పంచాయతీ) ఎన్నికలను మరోసారి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తదుపరిగా ఉత్తర్వులు ఇచ్చేంత వరకు స్థానిక ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తున్నట్టు...
హిజ్బుల్ టాప్ కమాండర్ రియాజ్ నైకూ హతం
జమ్ము కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో మే 6, బుధవారం నాడు జరిగిన ఓ ఆపరేషన్ లో హిజ్బుల్ ముజహిదీన్ టాప్ కమాండర్, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ రియాజ్ నైకూ మరణించాడు. ముందుగా తన...











































