కన్నెపల్లి పంప్ హౌస్ ను సందర్శించిన మంత్రి ఈటల రాజేందర్
మే 7, గురువారం నాడు కన్నెపల్లి పంప్ హౌస్ ను తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మరియు అధికారుల బృందం సందర్శించింది. మంత్రి ఈటల రాజేందర్ నేతృత్వంలో...
కోర్టులకు లాక్డౌన్ పొడిగిస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ ను మే 29 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని కోర్టులు, ట్రైబ్యునళ్లను...
జూన్ రెండో వారంలో తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు
తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన పదో తరగతి పరీక్షలకు మే నెలలోనే నిర్వహిస్తామని, అలాగే ఇంటర్మీడియట్ పరీక్షల స్పాట్ వాల్యుయేషన్ ను త్వరలోనే చేపడతామని ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన...
తెలంగాణలో రైతులకు శుభవార్త, రుణమాఫీ కింద రూ.1200 కోట్లు విడుదల
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు 25 వేల లోపు రైతు రుణాల ఏక మొత్తం మాఫీ కింద 1200 కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఆరు లక్షల పది వేల...
బుద్ధ పూర్ణిమ సందర్భంగా యండమూరి చెప్పిన కథ
ఈ రోజు బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ గౌతమ బుద్ధుని బోధనలను, పిల్లల అభిరుచుల్నీ, అంతర్గత శక్తుల్ని తల్లిదండ్రులు గుర్తించటం గురించి బుద్దుడికి సంబంధించిన ఒక గొప్ప కథను...
విశాఖ గ్యాస్ లీక్ బాధితులకు ఆరోగ్యశ్రీ అండ, సీఎం జగన్ ఆదేశాలు
విశాఖపట్నంలో గ్యాస్ లీక్ ఘటనలో రసాయన వాయువు ప్రభావంతో అస్వస్థతకు గురైన బాధితులకు గుర్తింపు పొందిన ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స అందజేస్తే వైద్య ఖర్చులను పూర్తిగా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్టు చెల్లిస్తుందని ప్రకటించారు....
గ్యాస్ లీక్ పై స్పందించిన ఏపీ హైకోర్టు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు
విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ వలన భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో స్టెరైన్ వాయువు పీల్చడం వలన తీవ్ర అస్వస్థతకు గురై ఇప్పటికే...
గ్యాస్ లీక్ బాధితులకు సీఎం జగన్ పరామర్శ, రూ.కోటి ఎక్స్గ్రేషియా ప్రకటన
విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ వలన భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రసాయన వాయువు వలన తీవ్ర అస్వస్థతకు గురై ఇప్పటికే 9...
గ్యాస్ లీకేజ్ ఘటనపై విచారణ జరిపిస్తాం – మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ జరిగి భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం వలనే గ్యాస్ లీక్ జరిగిందని, దీని ఫలితంగా...
తెలంగాణలో ఆర్టీఏ సేవలు ప్రారంభం, మాస్క్ ఉంటేనే అనుమతి
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో సుమారు 45 రోజులుకు పైగా ఆర్టీఏ కార్యకలాపాలు నిలిపివేయబడ్డ సంగతి తెలిసిందే. లాక్డౌన్ 3.0 లో భాగంగా కేంద్రప్రభుత్వం పలు సడలింపులు...












































