మే 3 వరకు విమాన, రైళ్లు సేవలు రద్దు చేస్తూ నిర్ణయం
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లాక్డౌన్ నియమ నిబంధనలకు...
చిరాకు నుంచి బయటపడడం ఎలా? – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘చిరాకు నుంచి బయటపడడం ఎలా?’ అనే అంశం గురించి వివరించారు. చిరాకు వేరు, కోపం వేరని చెప్పారు. చిరాకు పడే సందర్భాల్లో మనమీద...
ఏప్రిల్ 20 తర్వాత లాక్డౌన్ లో షరతులతో కూడిన అనుమతులు
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ ఈ రోజు జాతినుద్దేశించి...
తెలంగాణలో నేడు 74 లక్షలకుపైగా బ్యాంకు ఖాతాల్లో రూ.1500 జమ
కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ లాక్డౌన్ సమయంలో తెల్ల రేషన్ కార్డులో ఉన్న ఒక్కొక్కరికి 12 కేజీల రేషన్ బియ్యం ఉచితంగా...
దేశంలో 10,000 దాటిన కరోనా కేసులు, 339 మరణాలు నమోదు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఏప్రిల్ 14, మంగళవారం ఉదయానికి దేశంలో...
కరోనాపై పోరుకు పీఎం మోదీ చెప్పిన ఏడు సూత్రాలివే…
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 3 వ తేదీ వరకు లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ముందుగా దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు విధించిన...
తెలంగాణలో ఒక్కరోజే 61 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. ఏప్రిల్ 13, సోమవారం నాడు ఒక్కరోజే కొత్తగా 61 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...
దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్డౌన్ పొడిగింపు – ప్రధాని మోదీ
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 3 వ తేదీ వరకు లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ముందుగా దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు విధించిన...
ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలి – ఏపీ ఎస్ఈసీ జస్టిస్ కనగరాజ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎలక్షన్ కమిషనర్ గా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనగ రాజ్ ఏప్రిల్ 11 న బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఆయన రాష్ట్ర...
కరోనా నేపథ్యంలో ప్రధాని మోదీకి మరో లేఖ రాసిన సోనియా గాంధీ
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి మరింతగా ప్రభావం చూపుతుంది. దేశంలో ఇప్పటికే 9352 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, ఈ వైరస్ వలన 324 మంది మరణించారు. కరోనా నియంత్రణ చర్యల్లో...













































