స్వీయ నిర్బంధంలోకి గుజరాత్ సీఎం విజయ్రూపానీ
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్రూపానీ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఇటీవల తన నియోజక వర్గంలో కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై చర్చించడానికి ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే...
ఇంగ్లీష్ మీడియం అమలు ఉత్తర్వులను రద్దు చేసిన ఏపీ హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరిగా ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు రాష్ట్రంలోని...
ఏప్రిల్ 17 నాటికి గోవా గ్రీన్జోన్గా మారే అవకాశం
గత 11 రోజులగా గోవాలో కొత్తగా కోవిడ్ -19 (కరోనా వైరస్) పాజిటివ్ కేసులేవీ నమోదు కాలేదని, ఇకపై కొత్త కరోనా కేసులు రాకపోతే ఏప్రిల్ 17 నాటికి గోవా గ్రీన్జోన్గా మారే...
ఏపీలో 500 దాటినా కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19 (కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య 502 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఏప్రిల్ 14, మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ఏప్రిల్ 15,...
ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులు నిలిపివేసిన ట్రంప్
ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)కు నిధులు నిలిపివేస్తామని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రకటించిన విధంగానే తమ దేశం తరఫున డబ్ల్యూహెచ్ఓకు అందించే నిధుల్ని పూర్తిగా నిలిపివేయాలని ట్రంప్...
లాక్డౌన్ పొడిగింపు – కొత్త రూల్స్ ఇవే…
కరోనా నియంత్రణ చర్యలో భాగంగా దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ...
బాంద్రా రైల్వేస్టేషన్ వద్ద వలసకూలీల ఆందోళన
ఏప్రిల్ 14, మంగళవారం నాడు వేల సంఖ్యలో వలస కూలీలు ముంబై లోని బాంద్రా రైల్వేస్టేషన్ వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. లాక్డౌన్ కారణంగా పనుల్లేక, డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నామని, తిరిగి తమ...
ఏపీలో ఇప్పటిదాకా 10,505 మందికి కరోనా పరీక్షలు పూర్తి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకూ 10,505 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో 10,032 మందికి కరోనా నెగిటివ్ గా నిర్ధారణ కాగా, 473 మందికి...
కరోనా నివారణ చర్యలపై మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ సమీక్ష
రాష్ట్రంలో కరోన వ్యాధి ప్రబలకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, కంటైన్మెంట్ ప్రాంతాల్లో లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రులు కె.టి.రామారావు మరియు ఈటల రాజేందర్ అధికారులకు సూచించారు. ఏప్రిల్...
ఏపీలో సప్తగిరి ఛానల్ లో ‘విద్యామృతం’ పేరుతో 10వ తరగతి పాఠాలు
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధప్రదేశ్ రాష్ట్రంలో లాక్డౌన్ విధించడంతో 10వ తరగతి పరీక్షల నిర్వహణను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి దేశవ్యాప్తంగా లాక్డౌన్ను మే 3వ...












































