తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అరెస్ట్
తెలంగాణ శాసనసభ రెండో రోజు బడ్జెట్ సమావేశాలు సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఒక రోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. సస్పెన్షన్...
నిఘా యాప్ను ఆవిష్కరించిన ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థలకు మార్చ్ 7, శనివారం నాడు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఎన్నికల నియమావళిని అతిక్రమించి అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినట్లు రుజువైతే ఆ వ్యక్తులు గెలిచినప్పటికీ...
అసెంబ్లీ నుంచి ఆరుగురు కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్
తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చ్ 6న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండో రోజున గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. ఈ చర్చ సందర్భంగా అధికార...
మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ నియామకంపై స్పందించిన అశోక్ గజపతిరాజు
విజయనగరం జిల్లాలో దేవాదాయ శాఖ పరిధిలో నడుస్తున్న ప్రఖ్యాత మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్గా సంచయత గజపతి రాజును రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. చాలా కాలంగా ట్రస్ట్కు చైర్మన్ గా వ్యవహరిస్తున్న...
మీ కలల్ని నెరవేర్చుకోవాలంటే ఏం చేయాలి?
ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ వంగిపురపు రవికుమార్ సైకాలజీ, ఫిలాసఫీ, సాఫ్ట్ స్కిల్స్ తదితర అంశాలపై తన విశ్లేషణను ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చారు. భారత్ తో పాటుగా పలు దేశాల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు,...
సాయంత్రం భేటీ కానున్న తెలంగాణ కేబినెట్
తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చ్ 6న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ సమావేశాలు మార్చ్ 20 వరకు కొనసాగించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. అలాగే మార్చ్ 8న 2020-21 సంవత్సరానికి...
ఏపీలో పదో తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్చ్ 7న షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో జరగాల్సిన పదవ తరగతి పరీక్షలు షెడ్యూల్ లో మార్పులు చేస్తూ...
కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ గా బిమాల్ జుల్కా నియామకం
కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్(సీఐసీ)గా బిమాల్ జుల్కా నియమితులయ్యారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సీఐసీగా బిమాల్ జుల్కా ప్రమాణం చేయించి, బాధ్యతలు అప్పగించారు. ముందుగా...
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సందడి మరోసారి మొదలవనుంది. స్థానిక సంస్థల (ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, పంచాయతీ) ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్కుమార్ మార్చ్ 7, శనివారం నాడు ఎన్నికల...
రైతుబంధు పథకం కోసం రూ.333.29 కోట్లు విడుదల
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి రైతుకు ఏడాదికి ఖరీఫ్, రబీ సమయాల్లో ఐదువేలు లెక్కన ఒక్కో ఎకరానికి మొత్తం...















































