ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, గత ప్రభుత్వ నిర్ణయాలపై సిట్ విచారణ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న పలు నిర్ణయాలపై విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను...
భారత్ 165 ఆలౌట్, రెండో రోజు టీ విరామానికి కివీస్ 116/2
వెల్లింగ్టన్ లో బేసిన్ రిజర్వ్ స్టేడియంలో న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ మొదటి ఇన్నింగ్స్లో 165 పరుగులకే ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి భారత్ జట్టు ప్రారంభంలోనే వెంట వెంటనే...
ప్రపంచంలో అత్యంత సంతోషంగా ఉన్న దేశాల వివరాలు
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, జీవనశైలి...
ఫిబ్రవరి 24న ‘జగనన్న వసతి దీవెన’ పథకం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసీపీ ప్రభుత్వం ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ,...
ఆస్తుల వివరాలను వెల్లడించిన నారా లోకేష్
మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఫిబ్రవరి 20, గురువారం నాడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను వెల్లడించారు. గత 9 ఏళ్లుగా తన...
సుకుమార్ కుమార్తె సుక్రితి పాడిన ది ఆరా ఆఫ్ మ్యూజిక్ సాంగ్
ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్ కుమార్తె అయిన సుక్రితి బండ్రెడ్డి 'ది ఆరా ఆఫ్ మ్యూజిక్' పాటతో మ్యూజిక్ అభిమానులను మంత్రం ముగ్దులను చేసింది. “అర్బన్ జామ్ విత్ సుక్రితి” యూట్యూబ్ ఛానెల్లో...
ఫిబ్రవరి 26 నుంచి మార్చి 7 వరకు యాదాద్రి బ్రహ్మోత్సవాలు
ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలును నిర్వహించనున్నట్టు యాదాద్రి ఆలయ ఈవో గీత వెల్లడించారు. యాదాద్రి బ్రహ్మోత్సవాలు నిర్వహణ వివరాలు తెలిపేందుకు...
కేంద్రీయ సైనిక్ బోర్డుకు కోటి రూపాయల చెక్కు అందజేసిన పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 20, గురువారం నాడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈ రోజు ఉదయం ఆయన కేంద్రీయ సైనిక బోర్డు కార్యాలయాన్ని సందర్శించారు. గత...
వెలిగొండ ప్రాజెక్ట్ ను సందర్శించిన ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫిబ్రవరి 20, గురువారం నాడు వెలిగొండ ప్రాజెక్ట్ ను సందర్శించారు. ప్రకాశం జిల్లాతోపాటుగా కడప, నెల్లూరు జిల్లాల్లో 4 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందించడమే...
తెలంగాణ పీజీ ఈసెట్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో ఎంటెక్, ఎంఫార్మాసీ, ఎం.ఆర్క్ తదితర పీజీ ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(పీజీ ఈసెట్) షెడ్యూల్ విడుదలైంది. మార్చి...













































