ఏపీకి నాబార్డ్ రూ.1931 కోట్ల రుణం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.1931 కోట్ల రుణం మంజూరు చేస్తూ ఫిబ్రవరి 19, బుధవారం నాడు నాబార్డు ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏపీ జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్...
నిర్భయ దోషి వినయ్ కుమార్ శర్మ ఆత్మహత్యాయత్నం
నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య ఘటనలో నలుగురు దోషులకు మార్చి 3, 2020వ తేదీ ఉదయం 6 గంటలకు ఉరిశిక్ష అమలు చేయాలని ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు కొత్త డెత్ వారెంట్...
భారతీయుడు-2 షూటింగ్ లో భారీ ప్రమాదం
శంకర్ దర్శకత్వంలో ప్రముఖ నటుడు కమల్హాసన్ హీరోగా నటిస్తున్న భారతీయుడు-2 సినిమా సెట్స్లో ఫిబ్రవరి 19, బుధవారం నాడు ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చెన్నైలోని ఈవీపీ స్టూడియోలో ఈ సినిమా చిత్రీకరణ...
విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫిబ్రవరి 19, బుధవారం నాడు విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు జెన్, ట్రాన్స్ కో యొక్క ఆర్థిక పరిస్థితులను సీఎంకు...
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భేటీ
ఫిబ్రవరి 19, గురువారం నాడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భేటీ అయ్యారు. మూడోసారి ఢిల్లీ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా అమిత్ షాతో కేజ్రీవాల్...
వీసీల నియామక ప్రక్రియను వేగవంతం చేయండి – సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల నియామకంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. వివిధ విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పారు. వీసీ నియామక ప్రక్రియ...
రేపు ఢిల్లీలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 20, గురువారం నాడు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రెండు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. గురువారం ఉదయం కేంద్రీయ సైనిక్ బోర్డు కార్యాలయాన్ని...
హైదరాబాద్లో 127మందికి నోటీసులిచ్చిన ఆధార్ సంస్థ
పౌరసత్వం నిరూపించుకోవాలంటూ హైదరాబాద్లో 127మందికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(ఉడాయ్) నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో పౌరసత్వాన్ని ప్రశ్నించే హక్కు ఆధార్ సంస్థకు (ఉడాయ్) లేదని విమర్శలు వస్తుండడంతో ఈ అంశంపై...
ప్రకాశం జిల్లా నుంచి ప్రజా చైతన్య యాత్రను ప్రారంభించిన చంద్రబాబు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రకు ఫిబ్రవరి 19, బుధవారం నాడు శ్రీకారం చుట్టారు. ముందుగా ప్రకాశం జిల్లా నుంచి ఈ యాత్రను ప్రారంభించారు....
ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫిబ్రవరి 19, బుధవారం నాడు పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను విడుదల...












































