ఎయిర్ ఇండియా కొత్త సీఎండీగా రాజీవ్ బన్సల్ నియామకం
భారత ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా నూతన ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ (సీఎండీ)గా సీనియర్ ఐఏఎస్ అధికారి రాజీవ్ బన్సల్ నియమితులయ్యారు. ఈ నియామకానికి కేబినెట్ నియామకాల కమిటీ...
ఆలోచనా శక్తిని పెంచుకోవడం ఎలా?
ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ వంగిపురపు రవికుమార్ సైకాలజీ, ఫిలాసఫీ, సాఫ్ట్ స్కిల్స్ తదితర అంశాలపై తన విశ్లేషణను ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చారు. భారత్ తో పాటుగా పలు దేశాల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు,...
పుల్వామా అమరులకు పలువురు నివాళులు
జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఆత్మాహుతి దాడి జరిగి నేటికి సరిగ్గా సంవత్సరం పూర్తయింది. ఆ ఘటనలో 40 మంది భారత సైనికులు అమరులయ్యారు. పుల్వామా దాడి జరిగి సంవత్సరం అవుతున్న సందర్భంగా...
ఫిబ్రవరి నెల చివర్లో భారత పర్యటనకు రానున్న సత్యనాదెళ్ల
ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఫిబ్రవరి నెల చివర్లో భారత పర్యటనకు రానున్నారు. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ కంపెనీ అధికారికంగా వెల్లండించింది. సత్య నాదెళ్ల భారత్ పర్యటన ఫిబ్రవరి...
నేడు మళ్ళీ ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫిబ్రవరి 12న ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీలో రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, పరిపాలనా వికేంద్రీకరణ(మూడు రాజధానుల నిర్ణయం),...
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్ సమీక్ష
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఫిబ్రవరి 13, గురువారం నాడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ను సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతర్వాహిని సరస్వతీ నదుల...
టీమిండియా అత్యుత్తమ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనినే – రైనా
భారత్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీపై చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా మరోసారి ప్రశంసలు కురిపించాడు. స్టార్ స్పోర్ట్స్ తమిళ్ నిర్వహించిన ‘ది సూపర్ కింగ్స్ షో’ లో...
ఆంధ్రప్రదేశ్ శాసన సభ, శాసన మండలి ప్రోరోగ్
ఆంధ్రప్రదేశ్ శాసన సభ, శాసన మండలిలను రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రోరోగ్ చేశారు. ఉభయ సభలను ప్రోరోగ్ చేస్తునట్టు ఫిబ్రవరి 13, గురువారం నాడు గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. శాసన...
పులివెందుల అభివృద్ధిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫిబ్రవరి 13, గురువారం నాడు వైఎస్ఆర్ కడప జిల్లాలోని తన సొంత నియోజకవర్గమైన పులివెందుల ప్రాంత అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో...
క్యాట్ ను ఆశ్రయించిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఫిబ్రవరి 8న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా ఉన్న సమయంలో ఉద్యోగ...















































