వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో మంత్రి కేటీఆర్ కు అరుదైన గౌరవం
వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కే. తారక రామారావుకి అరుదైన గౌరవం దక్కింది. గ్యాదరింగ్ ఆఫ్ వరల్డ్ ఎకనామిక్ లీడర్స్ సమావేశానికి వరల్డ్ ఎకనామిక్...
కరీంనగర్లో కొనసాగుతున్న పోలింగ్, మరో మూడు చోట్ల రీపోలింగ్
కరీంనగర్ కార్పోరేషన్ ఎన్నికల పోలింగ్ నేడు కొనసాగుతోంది. కార్పోరేషన్స్ లో మొత్తం 60 డివిజన్లకు గాను రెండు డివిజన్లు ఇప్పటికే ఏకగ్రీవం కావడంతో మిగిలిన 58 డివిజన్లకు ఈ రోజు పోలింగ్ జరుగుతుంది....
ఏపీ అసెంబ్లీ సోమవారానికి వాయిదా, మండలిపై నిర్ణయం?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జనవరి 20, సోమవారం నాడు ప్రారంభమై నాలుగు రోజుల పాటు జరిగాయి. ఈ సమావేశాల సందర్భంగా పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు, ఎస్సీ కమిషన్ ఏర్పాటు, విద్యా...
నేడు భారత్, న్యూజిలాండ్ మధ్య తోలి టీ20
భారత్-న్యూజిలాండ్ మధ్య ఐదు టీ20ల సిరీస్ లో భాగంగా ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ వేదికగా జనవరి 24, శుక్రవారం నాడు తోలి టీ20 జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12...
టిఎస్ఆర్టీసీకి సంక్రాంతి సమయంలో రూ.139.34 కోట్ల ఆదాయం
సంక్రాంతి పండుగ సందర్భంగా టిఎస్ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ఆదాయం లభించింది. పండుగ సమయంలో తెలంగాణలోని పలు ప్రాంతాలతో పాటుగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు జనవరి 10 నుంచి 20వ తేదీ వరకు పదిరోజుల...
స్టేట్ క్రెడిట్ సెమినార్-2020 కు హాజరైన ఆర్థిక మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్ లోని ఓ హోటల్ లో నాబార్డ్ ఆధ్వర్యంలో జరిగిన స్టేట్ క్రెడిట్ సెమినార్ కు ముఖ్య అతిధిగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. ఈ సదస్సులో ఎస్ఎల్బీసీ...
జనవరి 27న మేయర్లు, ఛైర్పర్సన్ల ఎన్నిక
తెలంగాణ రాష్ట్రంలో 9 కార్పోరేషన్లు, 120 మున్సిపాలిటీలకు జనవరి 22న పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. మున్సిపాలిటీల్లో 74.73 శాతం పోలింగ్ నమోదు కాగా, కార్పోరేషన్లలలో 58.86 శాతం పోలింగ్...
ఇంగ్లీష్ మీడియం బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టేందుకు రూపొందించిన విద్యా చట్టం సవరణ బిల్లుకు ఏపీ శాసన సభ జనవరి 23, గురువారం నాడు ఆమోదం తెలిపింది. విద్యా చట్టం...
ముంబయిలో ఇకపై మాల్స్, మల్టీప్లెక్స్లు 24×7 ఓపెన్
ముంబయి నగరంలో మల్టీప్లెక్స్లు, షాపులు, రెస్టారెంట్లు మరియు మాల్లను 24 గంటలూ తెరచి ఉంచాలనే ప్రతిపాదనను జనవరి 22, బుధవారం నాడు మహారాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. జనవరి 27వ తేదీ నుంచి ముంబయి...
పార్టీ కీలక నేతలతో సీఎం వైఎస్ జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బుధవారం నాడు శాసన మండలిలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. అలాగే ఈ...













































