వీల్చైర్లో కేసీఆర్ ప్రచారం..
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల వేడి భగ్గుమంటోంది. షెడ్యూల్ కూడా రాకముందే ప్రధాన పార్టీలన్నీ హోరెత్తిస్తున్నాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్.. లోక్ సభ ఎన్నికల్లో నైనా తమ హవా చాటాలని...
మంత్రివర్గ విస్తరణలో రేవంత్ రాజకీయ వ్యూహం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్విముఖ వ్యూహం అనుసరిస్తున్నారు. అటు పాలనను సమర్థవంతంగా నిర్వహిస్తూనే.. మరోవైపు విపక్షాలను ఎదుర్కొనేలా సన్నద్ధం అవుతున్నారు. మంత్రివర్గ విస్తరణలోనూ ఇదే వ్యూహం అనుసరిస్తున్నారు. అటువంటి వ్యక్తులకే చాన్స్...
అయోమయంలో గంటా శ్రీనివాస్రావు
ఓటమెరుగని వీరుడు ఆయన.. ఉమ్మడి విశాఖ జిల్లాలో దమ్మున్న నేత.. వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఎంపీగా గెలిచిన నాయకుడు.. ఆయనే టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాస్ రావు. సిట్టింగ్ స్థానాల్లోనే...
కృత్రిమ చేప మాంసం.. దేశంలోనే తొలి ప్రాజెక్ట్
టెక్నాలజీ డెవలప్ అయి కోరుకున్న వస్తువే కాదు.. కోరుకున్న రుచినీ కూడా పొందొచ్చంటూ నాన్ వెజ్ లవర్స్ కోసం గుడ్ న్యూస్ వినిపిస్తోంది. సీఫుడ్కు గిరాకీ పెరుగుతుండటంతో.. భారతదేశంలోనే తొలిసారి ల్యాబ్లో చేప...
కమలదళం వ్యూహం.. ‘ఇండియా’లో కల్లోలం..
ఇండియా ( ది ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూసివ్ అలయన్స్) లక్ష్యం రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని కూల్చివేయడం. దానికోసం ఒకటి.. రెండు కాదు.. ఏకంగా దేశంలోని 26 రాజకీయ పార్టీలు...
కదన రంగంలోకి పవన్ కళ్యాణ్
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో.. ఇప్పటికే వైసీపీ,టీడీపీలు తమ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. ఇటు అధికార వైసీపీ అధినేత.. ఏపీ సీఎం జగన్ సిద్ధం అంటూ బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నారు. అటు...
ఈ రోజు అఖిలపక్ష సమావేశానికి కేంద్రం పిలుపు
దేశంలో ఎన్నికల వేడి రాజకీయాలను హీటెక్కిస్తుండగా.. మోడీ ప్రభుత్వం హయాంలో జరిగే ఆఖరి బడ్జెట్ సమావేశాలపై అంతా ఆసక్తి నెలకొంది.మరోవైపు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఏ ప్రభుత్వం వస్తుందో అన్న...
అయోధ్య రామమందిరం ప్రత్యేకతలు ఇవే..
కోట్లాది మంది హిందువుల కల సాకారమయింది. అయోధ్యలో బాలరామయ్య కొలువుదీరారు. కన్నుల పండుగగా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం జరిగింది. అయితే అయోధ్య రామమందిరానికి సంబంధించి చాలా మందికి తెలియని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు...
సింహాద్రి రమేష్కు మచిలీపట్నం వైసీపీ ఎంపీ టికెట్?
మిగతా పార్టీలకంటే ముందే తమ గెలుపు గుర్రాలను కదనరంగంలోకి దింపుతున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే నాలుగు విడతలుగా తమ అభ్యర్థులను ప్రకటించారు. రేపో, మాపో అయిదో జాబితాను కూడా ప్రకటించనున్నారు....
గ్యారెంటీలకు సొమ్ములున్నాయా?.. ఆదాయ వివరాల లెక్కల్లో తెలంగాణ సర్కారు..
అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు గ్యారెంటీలను అమలు చేసి ప్రజల నమ్మకాన్ని చురగొంది తెలంగాణ సర్కారు. హామీ ఇచ్చినట్లుగానే మిగలిన గ్యారెంటీలను కూడా వంద రోజుల్లోనే అమలు చేయాలని కంకరణం కట్టుకుంది. వచ్చే...



































