మల్కాజిగిరి.. ఆశావహుల కిరికిరి..
అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు, ఓట్ల శాతం పెరగడంతో కాస్త ఉత్సాహంగా ఉన్న కమలం పార్టీ లోక్ సభ ఎన్నికల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని ప్రయత్నాలు చేస్తోంది. అందరి కంటే ముందుగానే పార్లమెంట్...
పెనమలూరు టీడీపీ టికెట్ దక్కేదెవరికి?
ఎన్నికలు ముంచుకొస్తున్నకొద్దీ ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్లు స్పీడ్ పెంచేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే...
రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలపై ఫోకస్ పెట్టి స్పీడ్ పెంచేశాయి. అయితే సార్వత్రిక ఎన్నికలకంటే ముందే రెండు తెలుగు రాష్ట్రాల్లో...
పెద్ద నగరాల్లో పెద్ద ఇళ్లకే క్రేజ్
దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం మళ్లీ పుంజుకుంటోంది. దేశంలోని అన్ని మెయిన్ సిటీలలో అపార్ట్మెంట్లకు మంచి డిమాండ్ ఏర్పడుతోంది. ముఖ్యంగా లగ్జరీ ఫ్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడయిపోతున్నాయి.ఇండియాలో టాప్-ఏడు నగరాల్లో సగటున 'ఫ్లాట్...
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మొదలైందా?
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే.. బీఆర్ఎస్ నేతలు కొందరు ప్రభుత్వం ఎన్నాళ్లో ఉండదంటూనే ఉన్నారు. చోటా మోటా నాయకులే కాదు.. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు...
నెల్లూరు వైసీపీ అభ్యర్థిగా ఆ ఎమ్మెల్సీకి ఛాన్స్?
ఎన్నికలు ముంచుకొస్తుండడంతో దూకుడుగా ముందుకెళ్తున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. అందరికంటే ముందే తమ అభ్యర్థులను బరిలోకి దించేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఈక్రమంలో పెద్ద ఎత్తున సిట్టింగ్లకు షాక్ ఇస్తూనే.. కొందరు...
వైసీపీ సర్కార్కు షాక్.. చంద్రబాబుకు ఊరట
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కొద్దిరోజుల క్రితం వరుస కేసులు వెంటాడిన విషయం తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, లిక్కర్ స్కామ్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులతో పాటు మరికొన్ని కేసులను...
ప్రపంచ కుబేరునిగా బెర్నార్డ్ ఆర్నాల్ట్
లగ్జరీ దిగ్గజం, ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్ ప్రపంచ కుబేరుడిగా మారారు. ఎలాన్ మస్క్ను అధిగమించి ప్రపంచలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ నివేదికతో ఈ విషయం వెల్లడైంది....
ఆ స్థానం నుంచి లోక్సభ బరిలోకి రోజా?
వైనాట్ 175 నినాదంతో ముందుకెళ్తున్నారు వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే 58 అసెంబ్లీ స్థానాలు.. 10 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అటు సిద్ధం పేరుతో ఎన్నికల శంఖారావం...
రాజమండ్రి లోక్సభ స్థానం నుంచి సుమన్ పోటీ?
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఏపీలో రెండు ఎన్నికలు ఒకేసారి జరిగే అవకాశం ఉంది. ఈక్రమంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ స్పీడ్ పెంచేశారు. వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. ప్రత్యర్థులకు ఏమాత్రం అందని రీతిలో...




































