పేదరికం తగ్గిందా..? అందుకు కొలమానాలు ఏంటి?
ఏ కుటుంబమైతే కనీస అవసరాలు కూడా తీర్చుకోలేక ఆర్థికంగా సతమతం అవుతుందో దాన్నే పేదరికం అంటారు. అయితే.. ప్రస్తుత కాలంలో కూడు, గూడు, గుడ్డ మాత్రమే కనీస అవసరాలు కావు. తిండిలో పోషకాలు...
గూగుల్ సెర్చ్లో మీ పేరు కూడా కనిపించాలంటే..
ప్రపంచంలోనే అతిపెద్ద సెర్చ్ ఇంజన్.. గూగుల్. ఎందుకంటే చిన్న చిన్న విషయాలను తెలుసుకోవడం కోసం చాలామంది గూగుల్నే ఆశ్రయిస్తున్నారు. వెళ్లాల్సిన ప్రాంతం గురించే కాదు, సెలబ్రెటీల వివరాలు, బుక్స్, అలవాటు, ఆరోగ్యం ఇలా...
జనవరి 21న చీఫ్ గా బాధ్యతలు
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా పగ్గాలను చేజిక్కించుకున్న వైఎస్ షర్మిల.. జనవరి 21 బాధ్యతలు స్వీకరించనున్నారు. కొత్తగా బాధ్యతలు తీసుకోవడానికి ముందే.. రెండు రోజుల పాటు ఏపీలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన...
పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ నిర్ణయంపై ఆసక్తి..
శాసనసభ ఎన్నికలలో పరాజయాన్ని తన ఖాతాలో వేసుకున్న బీఆర్ఎస్ .. లోక్ సభ ఎన్నికలలో ఎలా అయినా గెలవాలనే టార్గెట్తో బరిలో దిగడానికి రెడీ అవుతోంది. అయితే ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ అధినేత...
అక్కడే తొలి బహిరంగ సభ..
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అధికార వైసీపీ ఎన్నికల ప్లాన్ రెడీ చేసేసుకుంది. వైనాట్ 175అంటూ అన్ని సీట్లను గెలవాలనే టార్గెట్ పెట్టుకున్న సీఎం జగన్.. భీమిలి నుంచి జనవరి...
28 ఏళ్ల తర్వాత అరుదైన ఆతిథ్యం
28 ఏళ్ల తర్వాత 'మిస్ వరల్డ్' పోటీలకు ఇండియా ఆతిథ్యం ఇవ్వబోతోన్న వార్త ఇప్పుడు అందరిలో జోష్ను నింపుతోంది. 71వ ప్రపంచ సుందరి పోటీలకు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనున్నట్లు మిస్ వరల్డ్ ఈవెంట్...
యాగానికి, ఇష్టికి ఉన్న తేడా ఏంటి..?
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి వారి యూట్యూబ్ ఛానెల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి.. పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై...
విశాఖ నుంచి పోటీకి సిద్ధమవుతోన్న సుబ్బరామిరెడ్డి
కర్ణాటక, తెలంగాణలో గెలుపుతో కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్లో ఉంది. అదే జోష్తో ఆంధ్రప్రదేశ్లో కూడా సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఏపీ కాంగ్రెస్ బాధ్యతలను వైఎస్ షర్మిలకు అప్పగించింది. ఓ వైపు...
బాలశౌరి పోటీ చేసేది ఆ స్థానం నుంచే..?
ఇంఛార్జ్ల మార్పు వ్యవహారం వైసీపీలో చిచ్చు రేపుతోంది. అసంతృప్తులు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. వైసీపీలో రాజీనామాలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే కోవలో ఇటీవల మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. వచ్చే ఎన్నికల్లో...
వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో జంగా కృష్ణమూర్తి
ఏపీలో జంపింగ్ రాజకీయాలు హీట్ పెంచుతున్నాయి. వైసీపీ అభ్యర్థుల జాబితాలు వెలువడుతున్నకొద్దీ.. అసంతృప్తుల సంఖ్య పెరిగిపోతోంది. టికెట్ దక్కనివారు.. అసంతృప్తులు వైసీపీకి రాజీనామా చేసేస్తున్నారు. తెలుగు దేశం, జనసేన పార్టీల్లోకి జంప్ అయ్యేందుకు...















































