మంత్రి జయరాం అజ్ఞాతం వెనుక కారణం అదేనా?
ఇంఛార్జ్ల మార్పు వ్యవహారం వైసీపీలో చిచ్చు రాజేస్తోంది. టికెట్ దక్కని నేతలంతా అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే టికెట్ దక్కని కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు మరో...
సానియా మిర్జాకు షాకిచ్చిన షోయబ్.. పాక్ నటితో మూడో పెళ్లి
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్.. స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మిర్జా వివాహ బంధానికి వీడ్కోలు చెప్పబోతున్నారంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇద్దరూ విడిపోబోతున్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. కొన్నిసార్లు...
వైసీపీ ఐదో జాబితా వచ్చేది అప్పుడే..
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ వైసీపీ అభ్యర్థుల జాబితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు నాలుగు అభ్యర్థుల జాబితాలను ప్రకటించిన వైసీపీ.. ప్రస్తుతం ఐదో జాబితాపై కసరత్తు చేస్తోంది. అయితే వైసీపీ హైకమాండ్...
ఆయిల్ లేకుండా గ్రిల్డ్ చికెన్ చేసిన యాంకర్ శ్యామల
యాంకర్ శ్యామల.. పరిచయం అక్కర్లేని పేరు. తనదైనశైలిలో యాంకరింగ్ చేస్తూ ఎంతో మంది ప్రేక్షకులను అలరిస్తున్నారు శ్యామల. అయితే అటు యాంకరింగ్ చేస్తూనే.. ఇటు యూబ్యూబ్లో జనాలకు ఉపయోగ పడే వీడియోలు చేసి...
టీడీపీ వైపు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ అడుగులు
దేశ చరిత్రలోనే తొలిసారి ఏ రాజకీయ పార్టీ చేయని సాహసం చేస్తున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. యాభైకి పైగా సిట్టింగ్లను మార్చేసిన జగన్.. మార్పు ప్రక్రియను...
టి.బీజేపీలో భారీ ప్రక్షాళన
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ హవా చాటాలని ప్రయత్నించిన బీజేపీకి నిరాశే ఎదురయింది. కేవలం 8 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు వంటి దిగ్గజ నేతలు...
వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్లోకి ఇద్దరు ఎమ్మెల్యేలు
ఎన్నికలు ముంచుకొస్తుండడంతో ఏపీలో కాంగ్రెస్ దూకుడు పెంచేసింది. కర్ణాటక, తెలంగాణ మాదిరిగానే ఏపీలో కూడా తమ హవా చాటాలని ముందుకు కదులుతోంది. ఇప్పటికే ఏపీలో పార్టీకి పూర్వవైభం తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగా షర్మిలకు...
మెదక్ టికెట్ కోసం బీఆర్ఎస్లో గట్టి పోటీ
తెలంగాణలో లోక్సభ ఎన్నికల హడావుడి అప్పుడే మొదలయిపోయింది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలపై ఫోకస్ పెట్టేశాయి. అత్యధిక స్థానాలు దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయిన బీఆర్ఎస్ పార్టీ.. లోక్ సభ ఎన్నికల్లో...
నర్సాపూర్ నుంచి ఎంపీగా శ్యామలాదేవి పోటీ?
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు సంబంధించి తీవ్ర కసరత్తు చేస్తున్నారు. రెండోసారి అధికారంలోకి రావడంతో పాటు.. అత్యధిక ఎంపీ స్థానాలు దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి...
పార్లమెంట్ ఎన్నికల బాధ్యతలు కేటీఆర్ భుజానా..
అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవం భారతీయ రాష్ట్ర సమితిని వెంటాడుతోంది. ఆ అనుభవం నుంచి పాఠాలు నేర్చుకుని లోక్సభ ఎన్నికల్లో రాణించాలని ఆ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. అధినేత కేసీఆర్ శస్త్రచికిత్స కారణంగా...









































