ఈసారి లేడీస్ డే,చిల్డ్రన్స్ స్పెషల్ ఏ రోజు?
హైదరాబాద్లో నుమాయిష్ సందడి మొదలయిపోయింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జనవరి 1 నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమయిన ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ 83వ ఎగ్జిబిషన్కు అప్పుడే అపూర్వ స్పందన...
డిసెంబర్ 4న కాంగ్రెస్లో వైఎస్సార్టీపీ విలీనం
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న సమయం ఆసన్నమయింది. కాంగ్రెస్లోకి వైఎస్సార్టీపీ విలీనానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ మేరకు కాంగ్రెస్లో వైఎస్సార్టీపీని విలీనం చేసే విషయంపై ఆ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల...
చైనాలో ఆర్థిక మాంద్యం.. సంచలన విషయాలు వెల్లడించిన షీ జిన్పింగ్
డ్రాగన్ కంట్రీ చైనా ఆర్థిక మాంద్యంతో అల్లాడిపోతోంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన చైనా.. ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయింది. కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చిన తర్వాత నుంచి చైనా...
మోదుగులకు షాక్.. అంబటికి గుంటూరు ఎంపీ టికెట్..?
గుంటూరు లోక్ సభ స్థానంపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. 2019లో ఓటమి తర్వాత రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉన్న మోదుగుల.. గత ఆరు నెలలుగా తిరిగి రాజకీయాల్లో యాక్టివ్...
త్వరలో మరో మూడు ఎన్నికలు
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమరం మళ్లీ మొదలవ్వబోతోంది. ఒకటి, రెండు కాదు.. మూడు ఎన్నికలు వరుసగా జరిగే అవకాశాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి, కొత్త ప్రభుత్వం కొలువై ఇంకా నెల రోజులు...
అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ఇద్దరు మహిళా ఎంపీలు పోటీ
సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలవేళ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈసారి వై నాట్ 175 నినాదంతో ముందుకెళ్తున్న జగన్.. అభ్యర్థుల ఎంపిక విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు....
అయోధ్యలో శ్రీరాముని విగ్రహం ఇలా ఉంటుందట..
కోట్లాది మంది భారతీయలు ఎంతో భక్తిగా ఎదురుచూస్తున్న క్షణాలు వచ్చేస్తున్నాయి. మరికొద్ది రోజుల్లోనే అయోధ్యలో రాముడి విగ్రహం..ప్రతిష్టించబోతోన్నారు. అయితే అయోధ్యలో రూపుదిద్దుకున్న రామమందిరంలో కొలువుదీరనున్న రాముడు ఎలా ఉంటాడో తెలిసింది. రామ మందిరంలో...
ఆరు గ్యారెంటీలు – అనేక సందేహాలు
రేవంత్ సర్కారు మొదలుపెట్టిన ప్రజాపాలనకు విశేష ఆదరణ లభిస్తోంది. కేవలం మూడురోజుల్లోనే 40.57 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. తొలి రోజున రాష్ట్రవ్యా ప్తంగా 7.46 7468 లక్షల దరఖాస్తులు...
బీజేపీని నిలువరించేందుకు కాంగ్రెస్ వ్యూహం ఇదే!
కేంద్రంలో అధికారం కోసం కాంగ్రెస్ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తోంది. అగ్రనేత రాహుల్గాంధీ కాళ్లు మంటలు పుట్టేలా తిరుగుతూనే ఉన్నారు. అయినప్పటికీ దేశంలో మోదీ గాలి వేగం తగ్గడం లేదనిపిస్తోంది. గత నెలలో...
పాన్ కార్డు లింక్ చేయకపోతే ఎస్బీఐ అకౌంట్ క్లోజ్..
ఎప్పటికప్పుడు బ్యాంకులు, ఆర్బీఐ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏదొక అప్ డేట్ వస్తూనే ఉంటుంది. దానికి ఇది లింక్ చేయండి.. దీనికి అది లింక్ చేయండి లేదంటే పనిచేయదు అంటూ న్యూస్...



































