విద్యుత్ రంగ పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన భట్టి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తొలిసారి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఆరో రోజు కూడా సభ రసవత్తరంగా సాగింది. బుధవారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన...
గృహ హింస కేసులలో అందరూ కోర్టుకు అవసరం లేదు.. న్యాయవాది రమ్య విశ్లేషణ
సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య.. లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్...
ఈ 10కి దూరంగా ఉంటే మీరు కేన్సర్కి దూరం.. యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...
ఎంపీ ఎన్నికలకూ ఆరు గ్యారెంటీలే కీలకం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన కొద్ది నెలల్లోనే లోక్సభ ఎన్నికలు కూడా రానున్నాయి. ఎంతో శ్రమించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఆ ఎన్నికలు పెద్ద సవాలే. ఈ నేపథ్యంలోనే ఆరు గ్యారెంటీలను...
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ
విజయనగరం సభ వేదికగా ఎన్నికల శంఖారావం పూరించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఏపీ వాసులకు హామీల వర్షం కురిపించారు. అదే సమయంలో అధికార వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ...
బిగ్బాస్-7 విజేతకు 14 రోజుల రిమాండ్
రైతుబిడ్డగా బిగ్ బాస్ హౌజ్లోకి ఎంట్రీ ఇచ్చి విజేతగా నిలిచారు పల్లవి ప్రశాంత్. ఎక్కడో మారుమూల గ్రామంలో వ్యవసాయ కుటుంబానికి చెందిన ప్రశాంత్.. పట్టుదలతో బిగ్ హౌజ్లోకి వెళ్లారు. బిగ్ బాస్ ఇచ్చిన...
మళ్లీ చాపకింద నీరులా వ్యాపిస్తోన్న కరోనా
కరోనా.. ఈ పేరు వింటేనే భయం పుట్టుకొస్తుంది. ఎక్కడో చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. అగ్రరాజ్యాలను కూడా వదలకుండా అల్లకల్లోలం చేస్తోంది. కొత్త వేరియంట్ రూపంలో ఆరు నెలలకోసారి...
మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు.. జగన్ని: పవన్ కళ్యాణ్
2024లో టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరుతామని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. ఏదో ఆశించి టీడీపీకి మద్ధతు ఇవ్వలేదని.. ఆంధ్రా ప్రజల భవిష్యత్తుకోసమే టీడీపీకి మద్ధతు ఇచ్చామని పవన్ కళ్యాణ్ స్పష్టం...
యుద్ధం ఇప్పుడే మొదలయింది: నారా లోకేష్
ప్రజలు పాదయాత్ర చేస్తే పోరాటం అవుతుందని.. రాక్షస పాలనలో పోరాటం చేస్తే విప్లవం అవుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. విజయనగరంలో జరిగిన యువగళం ముగింపు సభలో మాట్లాడుతూ...
ఏపీలో చెత్త ప్రభుత్వం ఉంది: బాలకృష్ణ
సమయం లేదు మిత్రమా.. విజయమా.. వీర్గ స్వర్గమా..? తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు ప్రజల చేతుల్లోనే ఉందని వెల్లడించారు. సైకో జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని...




































