వాస్తవాల వక్రీకరణ, రాజకీయ ప్రత్యర్థులపై దాడి కోణంలో శ్వేతపత్రం: హరీష్ రావు
తెలంగాణ అసెంబ్లీ ఐదవ రోజు వాడివేడిగా కొనసాగింది. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో శ్వేతపత్రం విడుదల చేశారు. రాష్ట్ర అప్పు రూ. 6,71,757 కోట్లుగా ఉందని...
ఎన్నికలకు డోనాల్డ్ ట్రంప్ అనర్హుడు.. కొలరాడో కోర్టు సంచలన తీర్పు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వరుసగా బిగ్ షాకులు తగులుతున్నాయి. రెండోసారి వైట్హౌస్కు చేరుకోవాలని ట్రంప్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న వేళ.. ఆయన్ను వరుస చిక్కులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ట్రంప్ నేరారోపణలు...
లాటరీ మిత్రుల కథ
డబ్బు సంపాదించడం కోసం చాలా మంది చాలా కష్టాలు పడుతుంటారు. కొందరు ఎంత చెమటోడ్చినప్పటికీ.. డబ్బు వారి దరి చేరదు. కానీ మరికొందరిని ధనలక్ష్మే వెతుక్కుంటూ వస్తుంది. లాటరీ రూపంలో ఈ మధ్య...
11 ఏళ్ల చిన్నారికి గుండె మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం
టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నకొద్దీ వైద్య రంగంలో అనేక మార్పులొస్తున్నాయి. అన్ని రాకల రోగాలకు అత్యాధునిక టెక్నాలజీతో చికిత్స అందిస్తున్నారు. ఇటీవలకాలంలో టెక్నాలజీ సాయంతో వైద్యులు గుండెమార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా చేస్తున్నారు. తిరుపతిలోని శ్రీపద్మావతి...
తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన భట్టి విక్రమార్క
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 5వ రోజు కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమయింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై సభలో శ్వేత పత్రాన్ని విడుదల...
43 ఏళ్ల తర్వాత.. జాతీయ నేతలు తెలంగాణలో పోటీ..?
దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల వేడి క్రమక్రమంగా రాజుకుంటోంది. మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు జరగనున్నప్పటికీ.. ఇప్పటి నుంచే దిగ్గజ పార్టీలు గెలుపుపై కన్నేసి ప్రయత్నాలు మొదలు పెట్టాయి. పదేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న భారతీయ...
జనసేనాని పవన్ కళ్యాణ్కు తీవ్ర జ్వరం
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఉదయం నుంచి తీవ్ర జ్వరంతో పవన్ కళ్యాణ్ ఇబ్బంది పడుతున్నారు. ఈక్రమంలో యువగళం ముగింపు సభకు పవన్ హాజరవుతారా? లేదా? అనే...
చీపురుపల్లి వైసీపీ టికెట్ ఆ ఇద్దరిలో ఎవరికి..?
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేడి భగ్గుమంటోంది. ఎన్నికల షెడ్యూల్ కూడా రాకముందే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ హీట్ పుట్టిస్తున్నాయి. అధికార వైసీపీ పార్టీ కొందరు సిట్టింగ్లను పక్కనపెట్టి.. కొత్తవారికి అవకాశంమిచ్చే పనిలో తలామునకలవుతోంది....
ఎంపీల సస్పెన్షన్లో ఆల్ టైం రికార్డ్
మంగళవారం ఉపసభల్లో పార్లమెంటులో భద్రతా లోపంపై అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. దీని ఫలితంతో సోమవారం 92 మంది ఎంపీలను సస్పెండ్ చేయగా.. మంగళవారం లోక్ సభలో మరో 49...
పెద్దాపురం అభ్యర్థిగా బరిలోకి ఆ సీనియర్ నేత
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఏపీ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న ప్రచారం ఈ మధ్య మళ్లీ జోరందుకుంది. త్వరలోనే వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు ఓ రేంజ్లో వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై...



































