కొత్త మలుపు తిరిగిన వివేకా హత్య కేసు.. ముగ్గురిపై కేసు నమోదు
ఏపీలో సంచలనం సృష్టించిన మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే కీలక మలుపులు తిరిగి ఈ కేసు.. తాజాగా మరో కొత్త మలుపు తిరిగింది. వివేకా...
పవన్, చంద్రబాబు భేటీ.. జనసేనకు కేటాయించబోయే స్థానాలపై చర్చ
ఐదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న తెలుగుదేశం పార్టీ.. ఈసారి ఎలాగైనా సీఎం కుర్చీ దక్కించుకోవాలని తహతహలాడుతోంది. అందుకోసమే ఈసారి జనసేన పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తోంది. వైసీపీ సర్కార్ను కూల్చేయడమే ధ్యేయంగా.....
ఇంట్లో ఎంత డబ్బును ఉంచుకోవచ్చో తెలుసా?
ఒకప్పుడు బ్యాంకులు తక్కువగా ఉండేవి.. పైగా ఆన్ లైన్ లావాదేవీలు ఉండేవి కాదు. కానీ ఇప్పుడు అరచేతిలో మొబైల్తోనే అన్ని కొనేస్తున్నాం, కావాల్సినవాళ్లకు డబ్బులు క్షణాల్లో పంపేస్తున్నాం. అందుకే ఇప్పుడు డబ్బులు ఇంట్లో...
త్వరలో మంత్రివర్గ విస్తరణ.. రేసులో ఉన్నది ఎవరంటే..?
అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వం కొలువుదీరి నెల రోజులు కూడా కాకముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక ఇప్పటికే మంత్రి...
పెట్రోల్ కొట్టించినప్పుడు మీరెలా కొట్టిస్తున్నారు?
ఈ మధ్య కాలంలో చాలా మంది పెట్రోల్ కొట్టిస్తున్నప్పుడు..50 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు, 300 రూపాయలు, 500 రూపాయలు అని కాకుండా.. 113 రూపాయలు, 215 రూపాయలు, 320 రూపాయలతో...
విద్యార్థులకు ఈ కార్డ్ వల్ల ఉపయోగం ఏంటి?
ఇప్పుడు ప్రతి ఒక్కరికి గుర్తింపు కార్డు అయిన ఆధార్.. ఒక ఆధారంగా మారిపోయింది. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు కోసం అపార్ కార్డు అనే ఓ గుర్తింపు కార్డును తీసుకువస్తోంది. ఇదే ...
మీ లైఫ్ పార్టనర్తో కఠినంగా మాట్లాడుతున్నారా?..అయితే బీ అలర్ట్
భార్యాభర్తల మధ్య జరిగే సంభాషణలను వారి గుండెపై ప్రభావం చూపిస్తాయని తాజా అధ్యయనం తెలిపింది. ఏ విషయం గురించైనా భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు నెగిటివ్గా మాట్లాడే మాటలు భాగస్వామిలో తీవ్రమైన భావోద్వేగాలను పెంచడానికి కారణమవుతాయని.....
ఫామ్హౌజ్లో వడ్లపై విచారణకు సిద్ధమా.. కేసీఆర్పై నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి
తెలంగాణలో కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రగతి భవన్ గడీలు బద్ధలు కొట్టి.. ఇనుప కంచెను తొలగించామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు తమ సమస్యలు...
కీలక నిర్ణయం తీసుకున్న ఇరాన్
కొద్ది రోజులుగా కొన్ని దేశాలు భారతీయులకు వీసా ఫ్రీ ఎంట్రీ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. తాజాగా ఇరాన్ కూడా భారతీయ టూరిస్టులకు అదే గుడ్ న్యూస్ చెప్పింది. అవును తమ దేశానికి వచ్చే భారతీయ...
తిరిగి తెలంగాణ బీజేపీ చీఫ్గా బండి సంజయ్.?
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి కిషన్ రెడ్డి తప్పుకోనున్నారా..? తిరిగి బండి సంజయ్కు అధ్యక్ష పదవి కట్టబెట్టనున్నారా..? ప్రస్తుతం ఈ ప్రశ్నలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణలో బీజేపీ బలోపేతానికి తీవ్రంగా...




































