జనగళమే.. యువగళమై..
యువగళం పాదయాత్రతో పరిణితి చెందిన పరిపూర్ణమైన నాయకుడిగా ఎదిగారు నారా లోకేష్. అవమానాలు, అవహేళనలు, ఆటంకాలను అధిగమించి దిగ్విజయంగా పాదయాత్రను పూర్తి చేశారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సక్సెస్ ఫుల్గా పాదయాత్రను...
గూగుల్ తొలగించిన యాప్లపై కేంద్రం వివరణ
ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ఆన్లైన్ మోసాలు తెగ పెరిగి పోతున్న సంఘటనలే కనిపిస్తున్నాయి. అయితే ఇలా బ్యాంకులో ఉన్న సొమ్ము కాజేసే వారి కంటే కూడా లోన్ యాప్ల వల్లే...
సిట్టింగ్ల మార్పుపై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అట్టుడికిపోతున్నాయి. వైసీపీలో ఇన్ఛార్జ్ల మార్పు అంశం హాట్ టాపిక్గా మారింది. 50 మందికి పైగా వైసీపీ సిట్టింగ్లకు షాక్ తగలనున్నట్లు వార్తలొస్తున్నాయి. తెలంగాణ ఫలితాలతో అప్రమత్తమైన జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్ల...
తక్కువ నిద్రపోయేవారిలో ఆ ప్రమాదం ఉందట..
ప్రతి మనిషికి తిండి, నీళ్లు, నిద్ర అవసరం అని చిన్నప్పటి నుంచీ చదువుకున్నాం. అలాగే పెద్దలు కూడా అదే మాట చెబుతూ ఉంటారు. అయితే తిండి లేకపోయినా, నీళ్లు లేకపోయినా ఒకటి, రెండు...
ఆ పార్లమెంట్ సీటుపై కన్నేసిన కామ్రేడ్లు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష సీపీఐ పార్టీ.. కాంగ్రెస్ పొత్తుతో అసెంబ్లీలోకి అడుగుపెట్టింది. అదే జోష్తో తెలంగాణ నుంచి లోక్సభ ఎన్నికల్లోనూ పోటీ చేసి మరో అడుగు ముందుకేయాలని సీపీఐ భావిస్తోంది. తాజాగా...
ఒక్కరోజే 78 మంది ఎంపీల సస్పెన్షన్
పార్లమెంట్లోకి ఇద్దరు ఆగంతకులు చొరబడి అలజడి సృష్టించిన ఘటన దేశాన్నే కుదిపేసింది. అత్యంత కుట్టుదిట్టమైన భద్రత నడుమ ఆగంతకులు లోక్సభలోకి వెళ్లి టియర్ గ్యాస్ లీక్ చేయడం సంచలనంగా మారింది. ఈ ఘటనకు...
కాంగ్రెస్ గెలుపుపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ఒకప్పుడు రాష్ట్రంలో జవసత్వాలు కోల్పోయిన పార్టీ.. ఇప్పుడు ఏకంగా అధికారంలోకి వచ్చింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, కర్ణాటకలో గెలుపుతో పార్టీకి కొత్త ఊపు...
అమెరికా అధ్యక్షుడి కాన్వాయ్లో భద్రతా వైఫల్యం
ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన వ్యక్తి అమెరికా అధ్యక్షుడు. ఆయనకున్నంత భద్రత ప్రపంచంలో ఏ అధ్యక్షుడికి కూడా ఉండదు. యూఎస్ సీక్రెట్ సర్వీసెస్ అధ్యక్షుడి భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది....
తెలంగాణలో 11 మంది ఐఏఎస్ ఆఫీసర్లు బదిలీ
తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రేవంత్ రెడ్డి దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఒక్కో శాఖపై అవగాహన పెంచుకొని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు కీలక విభాగాల్లో రేవంత్ రెడ్డి బదిలీ ప్రక్రియను చేపట్టారు....
అయ్యప్ప ప్రసాదం గురించి మీకీ విషయాలు తెలుసా?
కఠినమైన అయ్యప్పమాల దీక్షను 41రోజులు పాటు చేస్తూ .. దీక్ష పూర్తి చేసుకున్న స్వాములు.. శబరిమలలో ఉన్న అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి వెళతారు. అయితే వారంతా తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు తెచ్చే స్వామివారి ప్రసాదం...




































