కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్..
యావత్ తెలంగాణ ఎంతో ఉత్కంఠకరంగా ఎదురు చూస్తున్న కీలక ఘట్టం ప్రారంభయింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలయింది. ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల అధికారులు ఓట్లను లెక్కిస్తున్నారు....
తెలంగాణలో బండి సంజయ్ గ్రాఫ్ తగ్గనుందా?
డిసెంబర్ 3న వెలువడనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. బీజేపీకి పెద్ద షాక్ ఇచ్చేలాగే కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధాన పోటీ అంతా బీఆర్ఎస్ , కాంగ్రెస్ మధ్యనే ఉందని ముందు...
కౌంటింగ్ తర్వాత రోజే కేబినెట్ మీటింగ్కు కారణం?
డిసెంబర్ 4 మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుందని సీఎం కేసీఆర్ ప్రకటించగానే రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోయారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ కాంగ్రెస్కే అనుకూలంగా ఉంటే కేసీఆర్ ఏ...
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. సీఎం ఆయనే..?
తెలంగాణలో మరికొద్ది గంటల్లో రాజెవరో.. బంటెవరో తేలిపోనుంది. ఆదివారం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ తెలంగాణలో కాంగ్రెస్దే అధికారమని తేల్చేశాయి. మరికొన్ని పోల్స్ మాత్రం హంగ్ వచ్చే అవకాశం...
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిస్తే మకాం అక్కడేనా ?
తెలంగాణ శాసనసభ ఎన్నికలు గతంలో ఎన్నడూ లేనంత హోరాహోరీగా సాగాయి. నోటిఫికేషన్ వెలువడిన నుంచి పోలింగ్ వరకు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పని చేశాయి. ఎత్తులు పైఎత్తులు,...
తలసాని హ్యాట్రిక్ కొడుతారా..? సనత్నగర్లో గెలుపెవరిది..?
గ్రేటర్ హైదరాబాద్లో అత్యంత కీలకమైన నియోజకవర్గం సనత్ నగర్. 1978లో సనత్ నగర్ నియోజకవర్గం ఏర్పడింది. ప్రస్తుతం తెలంగాణలో కీలకమైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఘట్టం ముగియడంతో అంతా ఫలితాల కోసం ఎదురు...
ఒక్క ఛాన్స్ వైపే ఎగ్జిట్ పోల్స్.. మరి కౌంటింగ్ ఫలితాలు?
తెలంగాణను ఇచ్చింది, తెచ్చింది తామేనంటూ చెప్పే కాంగ్రెస్ పార్టీ.. రెండు సార్లు కూడా అదే సెంటిమెంట్ తమను గెలిపిస్తుందని.. తెలంగాణలో అధికారాన్ని ఇస్తుందని గంపెడాశలు పెట్టుకుంది. కానీ ఈ రెండె సార్లు గులాబీ...
ఈ ఎన్నికల ఫలితాలలో వారికి షాక్ తప్పదా?
తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వం ముగిసిపోయిన వెంటనే వెలువడిని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు దేశ వ్యాప్తంగా చర్చ నీయాంశం అయింది. దాదాపు అన్ని పోల్స్.. బీఆర్ఎస్కు షాక్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ...
పొత్తుకు తూట్లు పొడవాలనుకుంటే సహించేది లేదు.. పవన్ సంచలన వ్యాఖ్యలు
ఏపీలో వైసీపీ సర్కార్ను గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన పావులు కదుపుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏపీలో జెండా ఎగురవేయడమే ధ్యేయంగా ముందుకు కదులుతున్నాయి. ఈ మేరకు రెండు పార్టీలు...
భారీ పోలింగ్తో ఎవరికి ఎసరు?
తెలంగాణ ఎన్నికల సమరంలో మొదటి నుంచీ అధికార పార్టీ బీఆర్ఎస్, విపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు దూకుడుగానే వ్యవహరించాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగానే పావులన్నీ కదిపాయి. అధికారంలోకి రావడం ఒక ఎత్తయితే.. కేసీఆర్...





































