పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు..!
ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ వరుసగా పార్టీలో జంపింగ్లు జోరు అందుకోవడం కామన్గా కనిపిస్తుంటాయి. అప్పటిదాకా పార్టీలో ఉంటూ ప్రత్యర్థులపై విరుచుకుపడ్డ నేతలు.. సడన్గా సైలెంట్ అయిపోతుంటారు. అదును చూసుకుని వేరే పార్టీలోకి జంప్...
జనాభా సంక్షోభ భయంతో దక్షిణ కొరియా కీలక నిర్ణయం
చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో యువశక్తి నానాటికీ తగ్గిపోతోంది. ఆ దేశాల్లో వృద్ధుల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో ఆర్థికంగా శ్రామిక శక్తి తగ్గడమేకాక వారిపై వయోవృద్ధుల భారం పడటం ఆయా...
రాజోలులో మళ్లీ జనసేనదే విజయం..!
గత ఎన్నికల్లో ఏపీలో జనసేన ఒకే ఒక చోట విజయం సాధించింది అదే.. అప్పటి తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు. అక్కడ జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ విజయం సాధించారు. ఇది మినహా రాష్ట్రంలో...
ఖమ్మంలో ఆ మూడు నియోజకవర్గాలపైనే కాంగ్రెస్ నేతల కన్ను
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు వలసలు పెరుగుతున్నాయి. దీంతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి బలం పెరగడంతోపాటు, కొత్త తలనొప్పులు కూడా వచ్చి పడుతున్నాయి. ఉమ్మడి ఖమ్మంలో పది నియోజకవర్గాలు ఉన్నాయి....
కేంద్ర మంత్రి కొడుకు ఇంట్లో యువకుడి దారుణ హత్య.. అసలు అక్కడ ఏం జరిగింది..?
కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ కుమారుడి ఇంట్లో 30 ఏళ్ల వ్యక్తి కాల్చి చంపబడ్డాడు. హత్యకు గురైన వ్యక్తి వినయ్ శ్రీవాస్తవ్ (30) అని జాయింట్ పోలీస్ కమిషనర్ ఆకాష్ కుల్హారీ తెలిపారు....
రిలయన్స్ జియో ఎయిర్ ఫైబర్ అంటే ఏమిటి, ఎలా పనిచేస్తుంది? జియో ఫైబర్ కంటే బెటరేనా..!
సెప్టెంబర్ 19, వినాయక చవితతో రోజు రిలయన్స్ జియో .. ఎయిర్ ఫైబర్ను ప్రారంభించబోతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ తమ 46 వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ...
రియల్మీ కొత్త స్మార్ట్ఫోన్ టీజర్ విడుదల
ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ నుంచి కొత్త ఫోన్ విడుదల కానుంది. రియల్మీ సంస్థ ఇటీవల నార్జో 60, నార్జో 60 ప్రో స్మార్ట్ఫోన్లను భారత్లో విడుదల చేసింది. ప్రస్తుతం Narzo...
సోనియాతో భేటీ అయ్యాక కూడా.. షర్మిల ఇంకా తన పార్టీ విలీనంపై నోరు మెదపలేదెందుకు?
తెలంగాణ రాష్ట్రంలో రాజన్న పాలన తీసుకోస్తామంటూ తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు వైఎస్ షర్మిల. కొన్ని నెలల క్రితం వరకు రాష్ట్రంలో పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. కానీ, అసెంబ్లీ...
తెలంగాణ ఎన్నికల వేళ హైదరాబాద్ వేదికగా సీడబ్ల్యూసీ సమావేశం
తెలంగాణపై కాంగ్రెస్ అగ్రనాయకత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. త్వరలోనే హైదరాబాద్కు కాంగ్రెస్ నాయకత్వం తరలి రానుంది. కర్ణాటక తరువాత తెలంగాణలో అధికారం దక్కించుకోవాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్ కేంద్రంగా...
ఆదిత్య ఎల్-1 ప్రయోగంపై ఆసక్తిగా గమనిస్తున్న ప్రపంచ దేశాలు
ఇప్పటివరకూ చంద్రుడిపై రహస్యాల్ని తెలుసుకునేందుకు ప్రయోగించిన చంద్రయాన్-3 విజయం గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. కానీ ఓవైపు చంద్రయాన్-3ని నిర్వహిస్తూనే మరోవైపు సూర్యుడి రహస్యాలు ఛేదించేందుకు ఇస్రో ఆదిత్య ఎల్-1 మిషన్ ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది....












































