శ్రీవారి సన్నిధిలో రూ.124 కోట్లతో క్యాన్సర్ ఆస్పత్రి.. శంకుస్థాపన చేసిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి సన్నిధిలో క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణం చేపట్టనుంది. ఈ మేరకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆవరణలో దీనికి శంకుస్థాపన చేశారు. ఈ...
తీహార్ జైలులో కుప్పకూలిన ఆప్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్, ఆస్పత్రికి తరలింపు
ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, మాజీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ కుమార్ జైన్ గురువారం తీహార్ జైలులో కుప్పకూలారు. జైలులోని బాత్రూమ్లో ఆయన కుప్పకూలిపోవడంతో గమనించిన సిబ్బంది హుటాహుటిన...
నేడు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో.. కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లతో సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో నేడు (గురువారం, మే 25, 2023) ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. నూతనంగా నిర్మించిన డా. బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలోని ఆరవ అంతస్థులో ఉదయం 11 గంటలకు...
టీఎస్ ఎంసెట్ ఫలితాలు విడుదల.. ప్రకటించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని లక్షలాది మంది విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలంగాణ ఎంసెట్-2023 ప్రవేశ పరీక్ష ఫలితాలు ఈరోజు (గురువారం, మే 25, 2023)...
రేపే టీఎస్ లాసెట్, పీజీ ఎల్సెట్ ప్రవేశ పరీక్షలు.. మూడు సెషన్లలో నిర్వహణ, టైమింగ్స్ ఇవే..!
తెలంగాణలో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించనున్న టీఎస్ లాసెట్, పీజీ ఎల్సెట్-2023 ప్రవేశ పరీక్షలు రేపు జరుగనున్నాయి. ఈ మేరకు ఈ పరీక్షలను మూడు సెషన్లలో నిర్వహించనున్నట్లు టీఎస్ లాసెట్...
రేపే టీఎస్ ఎంసెట్ ఫలితాలు.. విడుదల చేయనున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి
లక్షలాదిగా విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలంగాణ ఎంసెట్-2023 ప్రవేశ పరీక్ష ఫలితాలు రేపు (గురువారం, మే 25, 2023) విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి...
త్రిపుర రాష్ట్ర టూరిజం అంబాసిడర్గా.. భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ
భారత క్రికెట్ దిగ్గజం, టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ త్రిపుర రాష్ట్ర టూరిజం అంబాసిడర్గా నియమితులయ్యారు. గంగూలీని త్రిపుర టూరిజం అంబాసిడర్గా నియమిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం...
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర, వైట్ హౌస్పై దాడికి యత్నం.. పట్టుబడ్డ తెలుగు సంతతి యువకుడు
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర పన్నిన ఒక తెలుగు సంతతి యువకుడు పట్టుబడ్డాడు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10 గంటల సమయంలో వైట్హౌస్ పరిసరాల్లోకి నాజీ జెండాతో కూడిన యు-హాల్...
భారత్లో అదుపులోకి వస్తున్న కరోనా మహమ్మారి వ్యాప్తి.. 500కు పడిపోయిన రోజువారీ కేసులు
భారత్లో కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోంది. ఈ నెల ప్రారంభంలో ప్రతిరోజూ వెయ్యికి పైనే నమోదయిన కొత్త కేసులు.. ఆ తర్వాత తగ్గుముఖం పట్టాయి. గత వారం నుంచి రోజుకి...
తుళ్లూరులో తీవ్ర ఉద్రిక్తత.. ఆర్-5 జోన్కు వ్యతిరేకంగా రైతుల నిరసన, 144 సెక్షన్ విధింపు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గుంటూరు జిల్లా తుళ్లూరులో ఆర్-5 జోన్ ఏర్పాటును నిరసిస్తూ బుధవారం నుంచి గురువారం వరకూ 48 గంటల దీక్షకు జై భీం భారతి...














































