తరాల తలరాతలు మారాలన్నా.. జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్లాలన్నా విద్యతోనే సాధ్యం – సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన 'జగనన్న విద్యాదీవెన' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మార్చి 2023తో ముగిసే త్రైమాసికానికి...
మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన.. హైదరాబాద్లో ఆరమ్ ఈక్విటీ పార్ట్నర్స్ రూ.450 కోట్లు పెట్టుబడి
రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీ రామారావు అమెరికా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా ఆయన అనేక కంపెనీల యాజమాన్యాలతో, పలు సంస్థల...
వివిధ సంక్షేమ పథకాల నిర్వహణపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం, పలు కీలక ఆదేశాలు
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి దశాబ్ద కాలం అవుతున్న వేళ.. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని పేద ప్రజలకు పలు వరాలు ప్రకటించారు. ఈ మేరకు ఆయన మంగళవారం సచివాలయంలో వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై...
రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలపై సీఎం కేసీఆర్ సమీక్ష.. రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్ ఖరారు
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో దశాబ్ది కార్యక్రమం ఒక మైలురాయి అని, గత పదేళ్ల కాలంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చాటిచెప్పేందుకు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు....
రేపు తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు సీఎం జగన్.. కొవ్వూరులో ‘జగనన్న విద్యాదీవెన’ నిధులు విడుదల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (బుధవారం, మే 24, 2023) తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన కొవ్వూరు పట్టణంలో 'జగనన్న విద్యాదీవెన' నిధులను విడుదల చేయనున్నారు....
ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణతో ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు – సజ్జల రామకృష్ణారెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డిపై జరుగుతున్న సీబీఐ విచారణ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి...
మంత్రి తలసానిని కలిసిన బత్తిన కుటుంబం.. జూన్ 9న ‘చేప ప్రసాదం’ పంపిణీకి నిర్ణయం
ఉబ్బసం వ్యాధి గ్రస్తులకు ఉపశమనం కోసం ఉచితంగా అందించే 'చేప ప్రసాదం' పంపిణీకి ముహుర్తం ఖరారైంది. జూన్ 9న తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పశు సంవర్ధక,...
సివిల్స్లో మెరిసిన తెలుగు తేజాలు.. తెలంగాణ అమ్మాయి ఉమా హారతికి 3, తిరుపతికి చెందిన పవన్ దత్తాకు 22...
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్స్-2022 తుది పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. దేశ వ్యాప్తంగా మొత్తం 933 మంది ఎంపిక కాగా.. ఇందులో జనరల్ కోటాలో 345 మంది, ఈడబ్ల్యూఎస్...
ఐపీఎస్ అధికారి కారును ఢీకొట్టిన వివాదంలో.. నటి డింపుల్ హయతీపై కేసు నమోదు
టాలీవుడ్ నటి డింపుల్ హయతీ అనుకోని వివాదంలో చిక్కుకున్నారు. ఐపీఎస్ అధికారికి చెందిన కారును ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టడంతోపాటు పార్కింగ్ స్థలంలో అడ్డంకులు సృష్టిస్తున్నారనే నెపంపై ఆమెపై కేసు నమోదైంది. ఈ ఘటనలో హయతీతో...
ముగిసిన నటుడు శరత్ బాబు అంత్యక్రియలు.. రజనీకాంత్, రాధిక, సుహాసిని, సూర్య సహా పలువురు నివాళులు
సీనియర్ నటుడు శరత్ బాబు అంత్యక్రియలు ముగిశాయి. చెన్నైలోని గిండీలో జరిగిన ఆయన అంతిమ సంస్కారంలో కుటుంబ సభ్యులు, సహచరులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని శరత్బాబుకి అశ్రునివాళులు అర్పించారు. అంతకుముందు చెన్నై,...















































