దేశంలోనే అతిపెద్ద ప్రొటోటైపింగ్ సెంటర్ టీ-వర్క్స్ను ప్రారంభించిన ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్ లియు, మంత్రి కేటీఆర్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన టీ-వర్క్స్ ప్రారంభమైంది. ఈ మేరకు గురువారం ప్రపంచ దిగ్గజ తయారీ సంస్థ ఫాక్స్కాన్ కంపెనీ చైర్మన్ యంగ్ లియు మరియు మంత్రి కేటీఆర్ సంయుక్తంగా ప్రారంభించారు. కాగా...
మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో హంగ్, అతిపెద్ద పార్టీగా ఎన్పీపీ
మేఘాలయ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మేఘాలయలో సీఎం పీఠం దక్కించుకునేందుకు ఏ పార్టీ/కూటమికీ అయినా 31 అసెంబ్లీ స్థానాలు దక్కించుకోవాల్సి ఉండగా, ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో హంగ్...
చిన్న చిన్న మార్పులతో జీవితంలో గొప్ప విజయాలు – యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...
గవర్నర్ తమిళిసై వ్యవహారంపై సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తన వద్ద ఇంకా పెండింగ్లో ఉన్న పది కీలక బిల్లులను ఆమోదించేలా గవర్నర్ తమిళిసైను ఆదేశించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర...
టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూత
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూశారు. జనవరి 29న బచ్చుల అర్జునుడు గుండెపోటుకు గురవడంతో విజయవాడలోని రమేశ్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన...
తెలంగాణలో ఫాక్స్కాన్ సంస్థ పెట్టుబడులు, ఒక లక్ష ఉద్యోగాల కల్పన…సీఎం కేసీఆర్ తో చైర్మన్ యంగ్ లియూ భేటీ
ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ‘హోన్ హాయ్ టెక్నాలజీ గ్రూప్ (ఫాక్స్కాన్) సంస్థ ఛైర్మన్ యంగ్ లియూ నేతృత్వంలోని ప్రతినిధి బృందం గురువారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో ప్రగతి...
నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-ఎన్డీపీపీ కూటమి జయకేతనం
ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. నాగాలాండ్ లో సీఎం పీఠం దక్కించుకునేందుకు ఏ పార్టీ/కూటమికీ అయినా 31 అసెంబ్లీ స్థానాలు దక్కించుకోవాల్సి ఉండగా, భారతీయ...
ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ అరెస్టులపై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఏమన్నారంటే?
ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ దూకుడుగా వెళ్తోంది. ఈ కేసులో సంబంధమున్న పలువురిని అరెస్టులు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇదే కేసులో ప్రమేయం ఉందని ఆరోపణలు వస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్...
ఏపీ రాజధాని అమరావతి కేసులో సుప్రీం కీలక నిర్ణయం, 28వ తేదీనే విచారిస్తామని స్పష్టం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేసుకి సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును 28వ తేదీనే విచారిస్తామని న్యాయమూర్తి కెఎం జోసెఫ్ ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ మేరకు గురువారం, 28వ...
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దిశగా బీజేపీ, వరుసగా రెండోసారి అధికారంలోకి…
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కూటమి విజయం దిశగా వెళ్తుంది. త్రిపుర ఎన్నికల్లో బీజేపీ మరియు ఐపీఎఫ్టీ పొత్తులో పోటీ చేసిన విషయం తెలిసిందే. బీజేపీ 55 స్థానాల్లో...












































