ఏపీ కొత్త గవర్నర్గా ఈనెల 24న ప్రమాణస్వీకారం చేయనున్న జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఫిబ్రవరి 22న తన పదవి నుండి రిలీవ్ కానున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయన స్థానంలో రాష్ట్ర నూతన గవర్నర్గా రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్...
డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు కామన్ బ్రాండింగ్, తెలంగాణ ముద్ర ఉండేట్లుగా బ్రాండ్ పేరు: మంత్రి ఎర్రబెల్లి
త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలోని డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు మహర్దశ పట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా డ్వాక్రా మహిళల సంఘాల ఉత్పాదక వస్తువులకు కామన్ బ్రాండింగ్ ఏర్పాటు కానుంది. తెలంగాణ ముద్ర ఉండేట్లుగా బ్రాండ్ పేరు ఉండనుంది....
టీడీపీ అధికారంలోకి వస్తే ఇండస్ట్రీ క్లస్టర్లలో పరిశ్రమల ఏర్పాటుకు ముస్లింలకు ప్రత్యేక కేటాయింపులు చేస్తాం – నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల తర్వాత టీడీపీ అధికారంలోకి వస్తే ఇండస్ట్రీ క్లస్టర్లలో పరిశ్రమల ఏర్పాటుకు ముస్లింలకు ప్రత్యేక కేటాయింపులు చేస్తామని హామీ ఇచ్చారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్....
మాతృ భాషా దినోత్సవం సందర్భంగా తెలుగువారందరికీ శుభాకాంక్షలు, మాతృ భాషతోనే మనో వికాసం: పవన్ కళ్యాణ్
అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం సందర్భంగా తెలుగువారందరికీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. మాతృ భాషతోనే మనో వికాసం అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన...
హైదరాబాద్లో వీధికుక్కల దాడిలో బాలుడి మృతి.. ఘటనపై స్పందించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నగరంలో వీధి కుక్కల దాడిలో ఐదేళ్ల చిన్నారి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి...
భారత్ యూపీఐ-సింగపూర్ పేనౌ మధ్య అనుసంధాన ప్రక్రియ, ఇకపై నగదు బదిలీ మరింత సులభం
భారతదేశానికి చెందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) మరియు సింగపూర్ కి చెందిన పేనౌ మధ్య రియల్ టైమ్ పేమెంట్ లింకేజ్ యొక్క వర్చువల్ లాంచ్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరియు...
గవర్నర్ వ్యవస్థకు నిండుతనం తెచ్చిన వ్యక్తి బిశ్వభూషణ్ హరిచందన్, ఆయనతో జ్ఞాపకాలు నాకు ప్రత్యేకం – సీఎం జగన్
గత మూడున్నరేళ్లుగా రాష్ట్రానికి గవర్నర్గా సేవలందించిన బిశ్వభూషణ్ హరిచందన్కు వీడ్కోలు పలికేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం అధికారికంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించింది. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో...
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఎన్నికల్లో ఎంఐఎంకు బీఆర్ఎస్ మద్దతు
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటా కింద హైదరాబాద్ స్థానానికి ఎన్నికల నిర్వహణకై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఇటీవలే షెడ్యూల్ ను విడుదల చేసిన తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ స్థానిక...
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీమిండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్, స్వామివారికి ప్రత్యేక పూజలు
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇప్పటికే తొలి రెండు టెస్టులను గెలుచుకున్న భారత్ త్వరలో ఇండోర్లో 3వ టెస్టు ఆడనుంది. ఈ క్రమంలో మొదటి టెస్టు మాదిరిగానే రెండో టెస్టు కూడా మూడు రోజుల్లోనే...
దేశంలో 1921 యాక్టీవ్ కరోనా కేసులు, కొత్తగా నమోదైన కేసులు ఎన్నంటే?
దేశంలోని పలు రాష్ట్రాల్లో గత 24 గంటల్లో కొత్తగా 95 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,46,85,132కు చేరుకుంది. ముఖ్యంగా కేరళ (30), కర్ణాటక...













































