దేశంలో 1921 యాక్టీవ్ కరోనా కేసులు, కొత్తగా నమోదైన కేసులు ఎన్నంటే?
దేశంలోని పలు రాష్ట్రాల్లో గత 24 గంటల్లో కొత్తగా 95 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,46,85,132కు చేరుకుంది. ముఖ్యంగా కేరళ (30), కర్ణాటక...
నీతి ఆయోగ్ నూతన సీఈవోగా బీవీఆర్ సుబ్రహ్మణ్యం నియామకం
నీతి ఆయోగ్ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా మాజీ ఐఏఎస్ అధికారి బీవీఆర్ సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. నీతి ఆయోగ్ సీఈవోగా బీవీఆర్ సుబ్రహ్మణ్యం నియామకానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్...
యాదాద్రిలో మొదలైన వార్షిక బ్రహ్మోత్సవాలు.. ఈనెల 28న పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం కేసీఆర్
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట (యాదాద్రి)లో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆరంభమయ్యాయి. మంగళవారం ఉదయం ఆలయ అర్చకుల ఆచార వ్యవహారాల మధ్య ప్రారంభమయ్యాయి. తొలుత ఆలయ అర్చకులు ప్రధాన ఆలయంలోని స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహ...
ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు డైట్, కాస్మెటిక్ చార్జీలు పెంపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. రెసిడెన్షియల్ పాఠశాలలు మరియు కళాశాలల్లోని సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు ఆహార (డైట్) ఛార్జీలను మరియు కాస్మెటిక్ చార్జీలను పెంచింది. ఈ మేరకు హాస్టల్స్, రెసిడెన్షియల్...
మార్చి 1 నుంచి ప్రయోగాత్మకంగా ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ అమలు, టీటీడీ నిర్ణయం
తిరుమలలో మార్చి 1వ తేదీ నుంచి కొత్త రూల్ అమలులోకి రానుంది. తిరుమల శ్రీవారి సర్వదర్శనం, లడ్డూప్రసాదం, గదుల కేటాయింపు, రీఫండ్ చెల్లింపు తదితర అంశాల్లో మరింత పారదర్శకత పెంచేందుకు వీలుగా మార్చి...
టర్కీ, సిరియాలో ‘ఆపరేషన్ దోస్త్’ లో పాల్గొన్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో ప్రధాని మోదీ సమావేశం
భూకంపం సంభవించిన టర్కీ మరియు సిరియాలో ‘ఆపరేషన్ దోస్త్’ లో పాల్గొన్న జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) సిబ్బందితో సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమావేశమై సంభాషించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని...
దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్: ఉత్తమ కేటగిరీలను గెలుచుకున్న ‘ఆర్ఆర్ఆర్’, రణబీర్ కపూర్
భారతీయ సినిమా రంగంలో అందించే దేశ అత్యున్నత పురస్కారాలలో ఒకటైన దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ గత రాత్రి 2023 సంవత్సరానికి...
రాష్ట్ర ఉత్తమ పోలీస్ స్టేషన్ గా నిలిచిన ‘దుండిగల్’, అభినందనలు తెలిపిన డీజీపీ అంజనీ కుమార్
తెలంగాణ రాష్ట్రంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 'దుండిగల్' పోలీస్స్టేషన్ ఉత్తమ స్టేషన్ గా నిలిచింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రతి ఏడాది అన్ని రాష్ట్రాలలోని పోలీస్ స్టేషన్లకు వార్షిక ర్యాంకులు ప్రకటిస్తుండగా,...
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనపై చంద్రబాబు ఆగ్రహం, నిందితులను అరెస్ట్ చేయాలని కోరుతూ ఏపీ డీజీపీకి లేఖ
ఆంధ్రప్రదేశ్ లోని గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై సోమవారం రాత్రి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు...
జీనోమ్ వ్యాలీలో రూ.400 కోట్ల పెట్టుబడులతో గ్లాండ్ ఫార్మా కార్యకలాపాల విస్తరణ, మంత్రి కేటీఆర్ వెల్లడి
తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. జీనోమ్ వ్యాలీలో 400 కోట్ల రూపాయల పెట్టుబడులతో తమ కార్యకలాపాలను విస్తరించనున్నట్టుగా ప్రముఖ ఫార్మా సంస్థ గ్లాండ్ ఫార్మా ప్రకటించింది. గ్లాండ్ఫార్మా ఎండీ, సీఈవో...













































