దేవుని ఆశీర్వాదం – శుభవార్త టీవీ
Subhavaartha Tv యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఉత్తేజకరమైన క్రిస్టియన్ పాటలు, క్రీస్తు సందేశాలు, ప్రార్ధనలకు సంబంధించిన వీడియోలను అందిస్తున్నారు. అలాగే విజయవంతమైన, ప్రశాంతమైన జీవనం ఆధారంగా రూపొందించిన వైవిధ్యమైన మరియు ఇతివృత్త సంబంధిత...
ఓటమి, అవమానాలతో నీవు ఉన్నావా? – డాక్టర్ జాన్ వెస్లీ సందేశం
జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానెల్ లో జీవితంలో మార్పుకు దోహదపడేలా ప్రేరణతో కూడిన సందేశాలు, ఉత్తేజకరమైన పాటలను తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో డాక్టర్ జాన్ వెస్లీ, సిస్టర్ బ్లెస్సీ...
సమతా కుంభ్-2023: సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో నేటి కార్యక్రమాల షెడ్యూల్ ఇదే…
హైదరాబాద్ శివారు ముచ్చింతల్ లోని సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రంలో ఫిబ్రవరి 2 నుంచి శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో సమతా కుంభ్-2023 బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా...
టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు జరిమానా విధించిన ఐసీసీ
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్పూర్లోని వీసీఏ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన తోలి టెస్టు మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ...
మహర్షి దయానంద్ సరస్వతి 200వ జయంతి: ఏడాదిపాటు జరిగే వేడుకలను రేపు ఢిల్లీలో ప్రారంభించనున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు (ఫిబ్రవరి 12, ఆదివారం) ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో మహర్షి దయానంద్ సరస్వతి 200వ జయంతిని స్మరించుకుంటూ ఏడాది పాటు జరిగే...
నిత్యపూజ చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏంటి? – ఆధ్యాత్మిక వక్త డా.అనంత లక్ష్మి
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
శాసనమండలిలో చీఫ్ విప్ గా భానుప్రసాద రావు, విప్ లుగా శంభీపూర్ రాజు,పాడి కౌశిక్ రెడ్డిల నియామకం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. శాసన మండలిలో చీఫ్ విప్ గా, విప్ లుగా ముగ్గురిని ఖరారు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తనిపర్తి భానుప్రసాద రావు...
వైఎస్ వివేకా హత్యపై టీడీపీ బుక్ రిలీజ్.. స్పందించిన మాజీ మంత్రి పేర్ని నాని, కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య చుట్టూ తిరుగుతున్నాయి. వివేకా హత్యకు కారణం మీరే అంటే మీరే అని అధికార, ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో...
రేపు రాజస్థాన్ లో, ఎల్లుండి కర్ణాటకలో పర్యటించనున్న ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు (ఫిబ్రవరి 12, ఆదివారం) రాజస్థాన్ లో మరియు ఎల్లుండి (ఫిబ్రవరి 13, సోమవారం) కర్ణాటకలో పర్యటించనున్నారు. ఈ పర్యటనల్లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు...
ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి, కారుణ్య నియామకపత్రాలు పంపిణీ చేసిన మంత్రి కొప్పుల
నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గురుకుల విద్యాలయాల్లో విద్యనభ్యసించిన వారిలో...















































