ఏపీ సీఎం వైఎస్ జగన్ను కలిసిన ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్ నిక్ వుజిసిక్
తన ప్రేరణాత్మక ప్రసంగాలతో ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించిన ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ నిక్ వుజిసిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు....
కేంద్రానిది రైతు వ్యతిరేక, ఉపాధి హామీ కూలీల వ్యతిరేక బడ్జెట్, తెలంగాణకు మొండిచేయి: మంత్రి హరీశ్ రావు
కేంద్ర బడ్జెట్ 2023-24పై తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పందించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతు, పేదల వ్యతిరేక బడ్జెట్ అని, అందమైన మాటలు తప్ప...
కేంద్ర బడ్జెట్ 2023-24: తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు కేటాయింపులు ఇవే…
కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ఉదయం లోక్ సభలో కేంద్ర బడ్జెట్ 2023-24ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 2023-24 కేంద్ర బడ్జెట్ మొత్తం వ్యయం రూ.45 లక్షల కోట్లుగా...
బెంగళూరు ఆస్పత్రిలో తారకరత్నను పరామర్శించిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్డేట్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి నందమూరి తారకరత్నను పరామర్శించారు. కాగా ఎంపీ విజయసాయి రెడ్డి తారకరత్నకు భార్య తరపు బంధువు అవుతారు. ఈ క్రమంలో...
కేంద్ర బడ్జెట్ 2023-24పై ప్రధాని నరేంద్ర మోదీ ఏమన్నారంటే?
కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు (ఫిబ్రవరి 1, బుధవారం) ఉదయం లోక్ సభలో కేంద్ర బడ్జెట్ 2023-24ను ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో 2023-24 బడ్జెట్పై ప్రధాని నరేంద్ర మోదీ...
వరల్డ్ రిచెస్ట్ ఇండియన్గా ముఖేష్ అంబానీ.. రెండో స్థానానికి పడిపోయిన గౌతమ్ అదానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ గౌతమ్ ఇండస్ట్రీస్ అధినేత గౌతమ్ అదానీని వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అత్యంత సంపన్న భారతీయుడిగా నిలిచారు. ఈ మేరకు ప్రఖ్యాత ఫోర్బ్స్ రియల్ టైమ్ ప్రకటించింది....
ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందంకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి
ప్రముఖ టాలీవుడ్ హాస్య నటుడు బ్రహ్మానందం పుట్టినరోజు నేడు (ఫిబ్రవరి 1). ఈ నేపథ్యంలో ప్రముఖ అగ్రనటుడు, మెగాస్టార్ చిరంజీవి బ్రహ్మానందం ఇంటికి వెళ్లి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా...
టీడీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకునే ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు.. ఎమ్మెల్యే కోటంరెడ్డి వ్యవహారంపై సజ్జల రామకృష్ణారెడ్డి
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం అధికార వైసీపీలో ప్రకంపనలు రేపుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ముద్రపడిన కోటంరెడ్డి అనూహ్యంగా పార్టీపై, ప్రభుత్వంపై సంచలన...
జనవరి నెలలో భారీగా జీఎస్టీ ఆదాయం, జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఇదే రెండో అత్యధిక వసూలు
దేశంలో జనవరి నెలలో భారీగా గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్టీ) ఆదాయం నమోదైంది. జనవరిలో (31వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు) రూ.1,55,922 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. జీఎస్టీ అమల్లోకి...
ఏపీలో పెట్టుబడులకు అపార అవకాశాలు, అందుబాటులో 69వేల ఎకరాల పారిశ్రామిక భూములు – మంత్రి అమర్నాథ్
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు అవసరమైన భూములు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా పరిశ్రమలు, ఐటీ రంగాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి...















































